Home » PULWAMA
పుల్వామా ఉగ్రదాడితో ఇక పాక్ విషయంలో చర్చలు ఉండబోవని, చర్యలే ఉంటాయని భారత ప్రభుత్వం పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ విషయంలో భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. అదే సమయంలో దౌత్యపరంగా భారత్ చేస్తున్న ప్రయత్న�
జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. పుల్వామా దాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూందన్నారు.గురువారం(ఫిబ్రవరి-21,2019) రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా..పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నార�
పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడితో కేంద్రం అప్రమత్తమయింది. మరిన్ని దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ఓ వైపు హెచ్చరిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రకాల కేంద్ర సాయుధ బలగాలను ఇకపై ఢిల్లీ-�
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడి దేశాన్ని వణికించేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో నిఘా వర్గాలు మరో వార్నింగ్ ఇచ్చాయి. పుల్వామాను మించిన భారీ దాడికి జైషే మహ్మద్ ప్లాన్ వేసిందని.. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్లోన�
పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతదేశం రగిలిపోతోంది. 40మంది జవాన్లను కోల్పోయి దేశం కన్నీరుపెడుతోంది. ఉగ్రదాడికి కారణమైన జైషే మహమద్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అందరూ ముక్తకంఠంతో గర్జిస్తున్నారు. ఈ సమయంలో ఓ 10 ఏళ్ల చిన్నారి ప్
పుల్వామా దాడిలో అమరుడైన ఉత్తరప్రదేశ్ లోని షామిల్ కు చెందిన జవాన్ అమిత్ కుమార్ కోరికి నివాళిగా ఏర్పాటు చేసిన ప్రేయర్ మీటింగ్ లో బుధవారం(ఫిబ్రవరి-20,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకగాంధీతో కలిసి పాల్గొన్నారు. అమ�
పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడటాన్ని నిషేదించడం సరైన నిర్ణయమేనని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అంటున్నారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమం
కాలం ఎలా ఉందండీ.. దోచుకుతినే రోజులు ఇవి. మనిషన్నవాడు మాయం అవుతున్నాడు అని అనుకుంటున్న రోజులు.. ఇలాంటి సమయంలో ఓ లేడీ కలెక్టర్ తన గొప్ప మనస్సు చాటుకున్నారు. పుల్వామా టెర్రర్ ఎటాక్ లో చనిపోయిన జవాన్ కుటుంబాలకు అండగా ఉన్నారు. చేతిలో ఉన్న పవర్ తో.. చ�
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లలో 23 మంది రుణాలను పూర్తిగా రుఫీ చేస్తున్నట్లు SBI ప్రకటించింది. అంతేకాకుండా SBIఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీని కోసం ఎస్ బీఐ యూపీఐని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత్
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి మోడీ ప్రభుత్వంపై సోమవారం(ఫిబ్రవరి-18,2019) వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఫిబ్రవరి-8,2019న నిఘా సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయని మమత అన్నా�