PULWAMA

    పీడీపీ ఆఫీస్ కి సీల్ వేసిన పోలీసులు

    February 17, 2019 / 11:30 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-17,2019) జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ పర్యటన సందర్భంగా జమ్మూలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP) ఆఫీస్ కి ఆ రాష్ట్ర పోలీసులు సీల్ వేశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ఆదివారం మధ్యాహ్నాం జ�

    దెబ్బకు దెబ్బ తీస్తాం : నాలో కూడా అంతే ఆగ్రహం ఉంది

    February 17, 2019 / 10:53 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�

    వీళ్లని ఏం చేసినా తప్పు లేదు : ఉగ్రదాడిని స్వాగతిస్తూ సెలబ్రేషన్స్

    February 17, 2019 / 10:03 AM IST

    గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకొన్న  పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకొన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నలుగురు కశ్మీర్ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి త�

    పుల్వామా సూత్రధారి కాశ్మీర్ లోనే ఉన్నాడు

    February 17, 2019 / 07:24 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారి మహ్మద్‌ ఉమేర్‌  ఇంకా కాశ్మీర్ లోనే ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జైషే మహమద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్..సోదరుడి కొడుకైన  ఉమేర్‌.. అఫ్గానిస్తాన్‌ లో ట్రెయినింగ్ పొంది దాడికి పథక రచన చేశాడని తెలిపారు.దాడి

    ఉరి హీరో ఆగ్రహం : ఉగ్రవాదానికి సరైన సమాధానం చెప్పాల్సిందే

    February 17, 2019 / 04:13 AM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ ఉగ్రసంస్థ  జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ ని తీవ్రంగా కండించారు బాలీవుడ్ హీర్ విక్కీ కౌశల్. పుల్వామా ఉగ్రదాడి తనను ఎంతో భాధించిందని తెలిపారు. ఉగ్రదాడిలో 49మంది సీఆ�

    ఉగ్రవాదానికి పర్యాయపదంగా పాక్ : ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తున్నారు

    February 16, 2019 / 10:50 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.

    పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్

    February 16, 2019 / 10:24 AM IST

    జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

    అసలు తప్పెక్కడ: పుల్వామా దాడిపై సిద్దు ఏమన్నాడు?

    February 16, 2019 / 09:45 AM IST

    భారత్‌లో 2019 ఫిబ్రవరి 14 కల్లోలాన్ని సృష్టించింది. పూల్వామా దాడి 49మంది జవాన్ల ప్రాణాలను బలిగొంది. పుల్వామా జిల్లాలోని అవంతిపుర ప్రాంతంలో జరిగిన దాడి పట్ల యావత్ భారతదేశమంతా ఆగ్రహజ్వాలల్లో రగిలిపోతుంది. దేశాధిపతి దగ్గర్నుంచి ఉన్నతాధికారులు, స

    ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా

    February 16, 2019 / 08:00 AM IST

    ఢిల్లీలో అఖిల‌ప‌క్ష స‌మావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-16,2019) ఉద‌యం 11గంట‌ల‌కు ప్రారంభ‌మైన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, హోంశాఖ కార్యదర్శి

    ఉగ్రదాడి  : అమర జవానులకు ఆటోవాలా నివాళి : ఫ్రీ సర్వీస్ 

    February 16, 2019 / 05:20 AM IST

    చండీగఢ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై దేశంలోని ప్రజలంతా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది  అమర జవానులకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో  చండీగఢ్‌కు చెందిన అనిల్‌కుమార్ అనే ఓ ఆటోవాలా తన ఆటోపై ఓ పోస్టర్ అతికించాడు. �

10TV Telugu News