Home » PULWAMA
పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని సూచిందన్నా�
కొన్ని రాజకీయ కారణాల కారణంగా కొన్నేళ్లుగా కలిసి ఆడేందుకు దూరంగా ఉంటున్న పాక్-క్రికెట్ల సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఛైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా పాకిస్తాన్ పట్ల పూర్తి వ్యతిరేక�
భారత్ లోని పాక్ హై కమీషనర్ ని అత్యవసరంగా పాక్ రావాలని ఆ దేశం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో పాక్ పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. సరిహద్దుల్లో కూడా యుద్ద వాతావరణం నెలకొంది. ఈ సమయంలో సంప్రదింపుల కోసమంటూ ఢిల్లీలోని పాక్ హై కమీషనర్ ని ఇస్లామాబాద�
పుల్వామా దాడిలో జరిగిన బీభత్సానికి నిరసనగా మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం పాక్ క్రికెటర్ల ఫొటోలను తొలగించింది. దిగ్గజ క్రికెటర్ల ఫొటోలను మొహాలీ స్టేడియంలో ఉంచడం సంప్రదాయంగా వస్తుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఇమ్రాన్ ఫొటోకు మ�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎప్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్(AICWAI)తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న పాకిస్తాన్ నటులు, కళాకారులపై పూర్తిగా బ్య
వడోదర : పుల్వామా దాడిపై దేశ వ్యాప్తంగా అమర జవానులకు ఘన నివాళులర్పిస్తున్నారు. మన సైనికులను కొదమ సింహాలతో పోలుస్తు..జవాన్లకు నివాళిలర్పించింది ఓ జంట ‘‘ఎవరు చెప్పారు దేశంలో 1,427 సింహాలు మాత్రమే ఉన్నాయని? దేశాన్ని రక్షించేందుకు సరిహద్దులో లక్
ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు సోమవారం (ఫిబ్రవరి 18)న బంద్ పాటిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం అన్ని వ్యాపారాలను మూసివేస్తామని..ఎటువంటి లావాదేవీలు జరుగబోవని
జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
జమ్మూకాశ్మీర్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భద్రతా దళాలు ఉన్నాయి. ఉగ్రవాదులను ఏరివేసే పనిని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పుల్వామా జిల్లా