PULWAMA

    అమర జవాన్ కూతురి భావోద్వేగం : నీ త్యాగానికి నా సెల్యూట్ డాడీ

    February 16, 2019 / 04:49 AM IST

    పుల్వామా ఉగ్ర‌దాడిలో అమ‌రులైన సీఆర్పీఎఫ్  జ‌వాన్ల పార్థీవ‌దేహాలు వారి వారి స్వ‌స్థలాల‌కు చేరుకొన్నాయి. అమ‌రుడైన CRPF జ‌వాన్ రోహిత‌ష్ లంబా బౌతికకాయానికి రాజ‌స్థాన్ రాష్ట్రంలోని స్వ‌స్థ‌ల‌మైన గోవింద్ పురాకి చేరుకుంది. మ‌రో సీఆర్పీఎఫ

    జై జవాన్‌.. అమర జవాన్‌ : దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు

    February 16, 2019 / 01:29 AM IST

    పుల్వామా ఉగ్రవాద దాడిలో వీర మరణం పొందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల త్యాగాలను యావత్‌ భారతావని స్మరించుకుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశవ్యాప్తంగా ప్రార్థించారు. జ�

    పాక్ అంతుచూద్దాం : మోడీకి కాంగ్రెస్ మ‌ద్ద‌తు

    February 15, 2019 / 10:54 AM IST

    పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జ‌రిగిన ఉగ్ర‌దాడిని  కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా ఖండించింది. ఉగ్ర‌దాడికి కార‌ణ‌మైన పాక్ పై ప్ర‌తీకారం తీర్చుకొనేందుకు ప్ర‌ధాని మోడీకి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కాంగ్రెస్ �

    ఉగ్రదాడి : కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే జవాన్ మరణం 

    February 15, 2019 / 10:06 AM IST

    జమ్ము కశ్మీర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారత దేశంతో పాటు ఈ ఘోరకలిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మొత్

    షాక్ నుంచి తేరుకుని విషాదంతో కోహ్లీ ట్వీట్

    February 15, 2019 / 06:59 AM IST

    పుల్వామా ఉగ్రదాడి ఘటన విని యావత్ భారతమంతా షాక్‌కు గురైంది. పట్టపగలే నడిరోడ్డుపై దాడికి తెగపడి 37 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఘటనతో భారతీయులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. కారు బాంబుతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)బలగాలపై జ�

    అంతుచూడండి :భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ

    February 15, 2019 / 06:08 AM IST

    పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి వెనకు ఉన్నవారిని వదిలిపె�

    నిర్లక్ష్య ఫలితమేనా : ఉగ్రదాడిపై నిఘా సంస్థలు ముందే హెచ్చరించాయా!

    February 15, 2019 / 06:03 AM IST

    ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడికి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిఘా సంస్థలు ప్రమాదాన్ని ముందే హెచ్చరించినప్పటికీ  తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో సీఆర్పిఎఫ్ వైఫల్యం �

    పుల్వామా ఉగ్రదాడి వెనుక ISI హస్తం

    February 15, 2019 / 05:05 AM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా పాకిస్తాన్ కి చెందిన జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచర్య సంస్థ ISI హ�

    పేలుడు శబ్దం 12 కిలోమీటర్ల వరకు: శక్తివంతమైన పదార్ధం 

    February 15, 2019 / 03:38 AM IST

    శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాని అవంతిపొరా సమీపంలోని లెత్ పొరా వద్ద గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్ధం (ఐ�

    కాశ్మీర్ లోయలో రక్తచరిత్ర : 20 ఏళ్లుగా ఉగ్ర దాడులు

    February 15, 2019 / 02:21 AM IST

    భారత్‌పై విద్వేషంతో ఉగ్రవాదులు దేశంలో నిత్యం దాడులకు తెగబడుతూనే ఉన్నారు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టి పాక్‌లో కలిపివేయాలనే ఓ కుట్రతో ప్రతిరోజూ ఏదో ఒకచోట దాడులు చేస్తూనే ఉన్నారు. ఉగ్రదాడులను మన జవాన్లు సమర్ధంగా తిప్పికొడుతూనే ఉన్నప్

10TV Telugu News