Home » PULWAMA
పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబా
దాడి జరిగి వారాలు గడిచిపోయినా ఇరు దేశాల మధ్య చిచ్చు మాత్రం రగులుతూనే ఉంది. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్-పాక్ల మధ్య మినీ సైజు యుద్ధమే జరిగింది. పూర్తిగా పాక్ నుంచి సంబంధాలు తెంచుకోవాలనే యోచనలో ఉంది బీసీసీఐ. ఇందులో భాగంగానే ఒక అడుగు ముం
పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్పీ సీనియర్ లీడర్ రామ్గోపాల్ యాదవ్. ఓట్ల లబ్ధి కోసం పన్నిన ‘కుట్ర’గా పుల్వామా దాడి ఘటనను ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసం సైనికులు చంపబడ్డారని ఆయన అన్నారు. Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు
దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాలకు బీసీసీఐ భారీ విరాళం ప్రకటించింది. రూ. 20 కోట్ల విరాళం అందచేసేందుకు సిద్ధమైంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వీ�
పుల్వామా ఉగ్రదాడి జరిగిన నెల రోజులు పూర్తికాకుండానే మరో ఘటన కలకలం రేపింది. పుల్వామా జిల్లాలో 25ఏళ్ల సైనికుడిని గన్తో షూట్ చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పింగ్లీనా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆషిక్ హుస్సేన్ అనే సైనికుడు జమ్మూ కశ్మీర్ �
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడికి పధక రచన చేసిన ప్రధాన సూత్రధారి ఎలక్ట్రీషియన్ మహ్మద్ భాయ్ ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. త్రాల్లోని పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన�
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాద నేతలపై కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో NIA ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్, మరో వేర్పాటు వాద నేత సైయద్ అలీ షా గిలానీ కుమా
మంగుళూరు: కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ సర్జికల్ స్ట్రేక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్, పాకిస్తాన్ పై గడచిన 5 ఏళ్లలో 3సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని, అయితే తాను 2 ఘటనల గురించే మాట్లాడతానని రాజ్ నాధ్ సింగ్ అన్నారు. కర్ణాటకలో శని�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో జమ్ము కశ్మీర్లో మరోసారి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మరో 3-4 రోజుల్ల
పుల్వామా ఘటన కశ్మీర్ ప్రజలనే కాదు.. భారత్.. పాక్ ఇరు దేశాలను కుదిపేసింది. పలు చర్చలతో పాటు కవ్వింపు చర్యల అనంతరం ఇరు దేశాల మధ్య శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఫిబ్రవరి 14న పాక్ నిషేదిత గ్రూపు జైషే మొహమ్మద్ పాల్పడిన ఉగ్రదాడిలో 40 మంది జవాన