Home » Punjab
సిమ్మీ పంజాబ్ పోలీస్ డాగ్ స్టోరీ అందరిలో స్ఫూర్తి నింపుతోంది. 14 సంవత్సరాల వయసు గల ఈ డాగ్ పోలీస్ డాగ్ స్క్వాడ్లో పని చేస్తోంది. ఇటీవల క్యాన్సర్ను జయించి తిరిగి విధుల్లోకి చేరి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
పర్వీందర్ కౌర్ 30 ఏళ్ళ మహిళ ఆదివారం సాయంత్రం దుఖ్నివారన్ సాహిబ్ గురుద్వారాలోని 'సరోవర్' (పవిత్ర చెరువు) దగ్గర మద్యం సేవిస్తోంది. గురుద్వారాకు నిత్య సందర్శకుడైన సైనీ ఈ ఘటన చూసి తన లైసెన్స్ రివాల్వర్ని ఉపయోగించి పర్వీందర్ కౌర్పై పలుసార్లు కా�
సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. జులై10న కోర్టుకు హాజరు కావాలంటూ సివిల్ జడ్జి మరణదీప్ కౌర్ ఖర్గేను ఆదేశించారు.
మద్యం తాగుతున్న విషయాన్ని గురుద్వారా బోర్డుకు ఫిర్యాదు చేద్దామనుకునే లోపే నిర్మల్ జిత్ 32 బోర్ లైసెన్స్డ్ రివాల్వర్ తో సదరు మహిళపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు.
పంజాబ్ స్వర్ణదేవాలయం సమీపంలో మరోసారి పేలుడు సంభవించింది. 24 గంటల్లో రెండుసార్లు పేలుడు జరగటంతో ఆ ప్రాంతంలో భద్రతనుపెంచారు.
పంజాబ్లో విషవాయువు లీక్ కావడంతో తొమ్మిది మంది మరణించారు. మరో 11 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
పంజాబ్ పోలీస్ మానవత్వం చాటుకుని మనసు దోచుకున్నారు. నిత్యం విధుల్లో బిజీగా ఉన్నా ఖాళీ సమయం దొరికితే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవా నిరతికి నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు.
బాదల్ గౌరవ సూచకంగా భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సంతాప దినాలలో, జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని, ఈ రెండు రోజులలో
పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా, సిక్కు మతపరమైన వ్యవహారాల్లో సుదీర్ఘ కాలం ఆధిపత్యం చెలాయించారు. 2015లో మోదీ ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత గౌరవ పురస్కారమై పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైత
Parkash Singh Badal: ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గతంలో రాజకీయంగా ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.