Home » Punjab
తల్లిదండ్రులు చూస్తుండగానే ఇంటి ముందే యంగ్ కబడ్డీ ప్లేయర్ ను దారుణంగా హతమార్చిన ఘటన పంజాబ్ లో తీవ్ర కలకలం రేపింది.
సైనిక లాంఛనాలతో మన్ప్రీత్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరిగాయి. కడసారి చూడడానికి..
ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇలా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే సీఎం భారీ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు
ఓ ఆవు భీభత్సం సృష్టించింది. రెచ్చిపోయి ఓ వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లి చంపేసింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ అవుతోంది.
బాధితుడు నరవీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తనను పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధావా కుమారుడు ఉదయ్ వీర్ సింగ్ రంధావా కొట్టాడని చెప్పాడు.
వుని అపారమైన దయ వల్ల, నా నియోజకవర్గం శ్రీ ఆనందపూర్ సాహిబ్లో వరద పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది. ఆగస్టు 15న నియోజకవర్గంలోని గ్రామాల్లో నీటి ఎద్దడి గురించి తెలియగానే నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలకు సేవ చేయడ�
బైక్ కు కూతురు మృతదేహాన్ని కట్టుకుని రోడ్డుపై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
వెరైటీగా వీడియో తీసుకుంటుండడంతో ఈ దెబ్బకు సోషల్ మీడియా స్టార్ అయిపోతానని ఆ యువతి ఉప్పొంగిపోయింది.
ఇక ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీకి అదే పరిస్థితి ఎదురుకానుందట. మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. సర్వే ప్రకారం అక్కడ ఎన్డీయే ఫ్లాప్ అని కనిపిస్తోంది
ఆపెద్దాయన వ్యక్తిత్వానికి ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. చెట్టు తొర్రలో టీ షాపును ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ అంటూ అభివర్ణించారు.తప్పకుండా నేను వెళ్తా..ఆయన చేతి టీ రుచి చూస్తానంటూ తెలిపారు.