Home » Punjab
ఏటీఎం సెంటర్ లో రాబరీ..డబ్బులు ఎత్తుకుపోయిన దొంగలు..లేదా ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయిన దొంగలు అనే వార్తలు విని ఉంటారు. కానీ ఈ దొంగలేదో తేడా గాళ్లలా ఉన్నారు..డబ్బులు కాదు ఏం ఎత్తుకెళ్లారంటే..
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల అధ్యక్షుల్ని మారుస్తూ మంగళవారం నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. కొద్ది రోజులుగా దీనిపై పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
Dead Rat : కర్రీని ప్లేట్ లో వడ్డించుకుందామని చూశారు. అంతే, వారికి అక్కడ దిమ్మతిరిగిపోయే దృశ్యం కనిపించింది.
భగవంతుడి ఆశీస్సులతో మేం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాము. చాలా కాలంగా భక్తుల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా ఒక క్లాజ్ చేర్చబోతున్నాం. దీనిద్వారా స్వర్ణదేవాలయానికి చెందిన గుర్బానీ అందరికీ ఉ�
తి సంక్షోభం నుంచి దేశాన్ని పంజాబ్ రక్షించింది. పంజాబీలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశానికి భద్రత కల్పించారు. మా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చాను. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను నరేంద్�
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో ఆప్కు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై భరద్వాజ్ విమర్శలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం మాట్లాడవద్దని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం సూచించిందని అన్నారు.
మోదీని ఇప్పటికే బీజేపీ నేతలు చక్రవర్తిగా అభివర్ణిస్తున్నారని చెప్పారు.
గతంలో సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ అప్పట్లో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామనా ఆ పార్టీ స్పష్టం చేయడంతో ఆయన అటు వైపు వెళ్లలేదు. ఇక అప్పటి నుంచి పార్టీ మారే యోచన లేకుండా కాంగ్రెస్ పార్టీలోనే �
వాస్తవానికి 2024 ఆగస్టు నాటికి 74 వందేభారత్ రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. కానీ కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం కారణంగా అది నెరవేరేలా లేదని అధికారులు అంటున్నారు. ఒక్క వందేభారత్ మాత్రమే కాదు, ఇతర రైల్వే కోచుల విషయంలో కూడా కపుర�