Home » Race Gurralu
వ్యూహ ప్రతివ్యూహాలతో రెండు పార్టీలూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇక మున్ముందు జరిగే రాజకీయ పరిణామాలే రాజకీయాన్ని డిసైడ్ చేసే పరిస్థితిని సూచిస్తున్నాయి.
ప్రభుత్వ సానుకూల పవనాలతో గట్టెక్కుతామని వైసీపీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభిస్తుందని టీడీపీ ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ రెండు వాదనల్లో ఓటర్లు ఎవరి వాదనతో ఏకీభవిస్తారో..? ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠగా పెంచుతోంది.
40ఏళ్లలో కేవలం రెండుసార్లే గెలిచిన టీడీపీ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? లేక వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.
మత్స్యకారుల ఓట్లు, ప్రభుత్వ సానుకూల ఓట్లు తనను గెలిపిస్తాయని మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీ ఓటు బ్యాంకుతో తనదే విజయమంటున్నారు గౌతు శిరీష. మరి ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దూకుడుకు బ్రేక్ వేయడం సాధ్యమా?
ఈ రెండు పార్టీల మధ్య మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాత్ర ఏంటనేదే ఆసక్తి రేపుతోంది.
వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారనేది ఎన్నికల్లోనే తేలనుంది.
మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్ గిరి ఆసక్తికరంగా మారింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదే ఉత్కంఠ రేపుతోంది.
రెండు పార్టీలకూ ఒకే సమస్య గుదిబండగా మారడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
ఇద్దరు సమ ఉజ్జీలు మధ్య పోరుతో రూరల్ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటంరెడ్డి ఓవైపు.. అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతుండటం..