Home » Rahul gandhi
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటం కన్ఫామ్ అయినట్లు వార్తలు వచ్చాయి. అసదుద్దీన్ ఓవైసీ, కేటీఆర్ తో స్వయంగా చర్చలు జరిపారు ఆమె. ఒకటి, రెండు రోజుల్లో అధికార టీఆర్ఎ
అమరావతి: ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా పేర్లు ప్రకటించకుండా గోప్యత పాటిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండ
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎలక్షన్లకు పెద్దగా సమయం కూడా లేదు. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహలు రచించే పనిలో పడ్డాయి. అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలను సరిచేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం �
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.దేశంలో రైతుల తమ అప్పులు మాఫీ చేయమని వేడుకుంటుంటే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి
మహిళా రిజర్వేషన్పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు. మార్చి 09వ తేదీ శనివారం శంషాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ పార్�
రంగారెడ్డి : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ మార్చి 9 శనివారం శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక్కరోజు పర్యటన కోసం ఆయన తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ �
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడముందే రాజకీయ వేడి మొదలైపోయింది. ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 07వ తేదీ గురువారం సాయంత్రం రిలీజ్ చేసింది. ఉత్తర్ప్�
రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయని బుధవారం సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ..రాఫెల్ డీల్ అవినీతి జరిగిందని మరోసారి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన అమేథీ పర్యటనలో మరోసారి అబద్దాలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) అమేథీలో పర్యటించిన ప్రధాని మేడ్ ఇన్ అమేథీ నినాదాన్ని తాము నిజం చేశామని అన్నారు.కాంగ్రెస్ పై,రాహుల్ పై మోడ�