Rahul gandhi

    దేశ బలగాలను స్వార్థపూరిత రాజకీయాలు కోసం వాడుతున్నారు

    February 27, 2019 / 04:55 PM IST

    తమ పార్టీ రాజకీయ లబ్ధి కోసం భారత్ ఆర్మీని వాడుకుంటున్నారని ఎన్డీయేతర పార్టీ నేతలు ఆరోపించారు. దేశ భద్రత విషయంలో ఇటువంటి చర్యలు ఏంటని ప్రశ్నించారు. ఎన్డీయేతర పార్టీలంతా పార్లమెంటరీ లైబ్రరీ హాల్‌లో సమావేశమైయ్యారు. రాబోయే ఎన్నికలు, దేశంలో హా

    భారత్ సర్జికల్ ఎటాక్ :ట్వీట్లతో నేతల హర్షం 

    February 26, 2019 / 09:12 AM IST

    జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ సర్జికల్ దాడితో దెబ్బకు దెబ్బ తీసిందని పలువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ చేసిన దాడికి దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో దెబ్బకు దెబ్బ తీస్తూ..300ల మంది  ము�

    వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కాలేడు : ఉండవల్లి  జోస్యం

    February 24, 2019 / 11:43 AM IST

    రాజమహేంద్రవరం: వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావ‌డం క‌ష్ట‌మని మాజీ ఎంపీ  ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. జ‌న‌చైత‌న్య వేదిక ఆధ్వర్యంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఆదివారం నిర్వ‌హ�

    బిగ్ బ్రేకింగ్ : రాబర్ట్  వాద్రా పొలిటికల్ ఎంట్రీ : నా అనుభవాలు దేశం కోసం 

    February 24, 2019 / 07:51 AM IST

    ఢిల్లీ : రాబర్ట్ వాద్రా..కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ.. ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌వాద్రా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తిని కనబరుస్తున్నట్లుగా సూచాయిగా వెల్లడించారు. తన అనుభవంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని..ఇవన్నీ సద్వినియోగం కావాలంటే ప్ర

    టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు చూశాం : భట్టి విక్రమార్క

    February 23, 2019 / 11:58 AM IST

    హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే  పొరపాటని,  టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్ని�

    కాంగ్రెస్ భరోసా : ప్రత్యేక హోదాను ఏ శక్తీ ఆపలేదు

    February 22, 2019 / 12:47 PM IST

    ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం..తిరుపతిలోని తారకరామా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడా

    వెంకన్నను దర్శించుకున్న రాహుల్

    February 22, 2019 / 12:20 PM IST

    ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ కాంప్లెక్స్ నుంచి ఆయలంలోనికి ప్రవేశించ�

    ఇంత స్పీడా : తిరుమల కొండ ఎక్కడంలో రాహుల్ రికార్డ్

    February 22, 2019 / 10:42 AM IST

    తిరుమల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కేవలం ఒక గంట 50 నిమిషాల్లోనే కాలినడకన తిరుమల చేరుకున్నారు రాహుల్. ఇంత తక్కువ సమయంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న మొదటి పొలిటీషియన్ గా రికార్డ్ సృష్టిం

    ముందస్తు మొక్కు : తిరుమలకు కాలినడకన రాహుల్ గాంధీ

    February 22, 2019 / 07:50 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితిలో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధం అయ్యారు.  తిరుమ‌ల‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శనం కోసం అలిపిరి ను�

    తిరుపతికి రాహుల్ : ప్రత్యేక హోదా భరోసా యాత్ర

    February 22, 2019 / 03:19 AM IST

    తిరుపతి : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం తిరుపతిలో జరిగే ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’లో పాల్గోంటారు. ఢిల్లీ నుంచి ఉదయం 10.50కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 11.20కి  అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్ళ�

10TV Telugu News