Home » Railway Passengers
Indian Railways New Rule : భారత రైల్వే కొత్త రూల్స్ తీసుకొస్తోంది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులు టికెట్ తీసుకున్నాక ఇలా ప్రయాణించలేరని గమనించాలి..
సంక్రాంతి పండగ ముగియడంతో ఏపీలోని అనేక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వచ్చేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి భారీ దోపిడీ జరిగింది.
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.
దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వెల్లడించింది. దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. భారతీయ రైల్వే దేశంలో కొత్తగా పది వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది....
భారతీయ రైల్వే దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త వెల్లడించింది. రైల్వే టికెట్ల వెయిటింగ్ లిస్టులను లేకుండా చేయడానికి 2027వ సంవత్సరం నాటికి మరో 3వేల అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది....
రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 139 నంబర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన కల్పించడం కోసం గతంలో రైల్వే శాఖ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. తాజాగా మరోసారి వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది.
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తోంది.
రైల్వే ప్యాసెంజర్లకు గుడ్న్యూస్.. మీరు ఇకపై ఏ రైల్వే స్టేషన్లో నుంచైనా రైలు ఎక్కొచ్చు.. బుకింగ్ చేసుకున్న బోర్డింగ్ స్టేషన్ నుంచి కాకుండా ఏ స్టేషన్ నుంచైనా ట్రైన్ ఎక్కొచ్చు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతికి లింగంపల్లి-కాకినాడ మధ్య 14 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.