Home » Rajamouli
బాహుబలి, RRR చిత్రాలతో ఇండియాలో స్టార్ హీరోతో సమానంగా స్టార్డమ్ సంపాదించుకున్న రాజమౌళి (Rajamouli) ని.. పలువురు అధికారులు ప్రజల్లో సామజిక అవగాహనా కల్పించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే..
రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతో ఆసక్తి నెలకుంది. కాగా ఈ సినిమాలో మహేష్ పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందట.
తాజాగా ఆదివారం (ఏప్రిల్ 10)న టాలీవుడ్ అంతా కలిసి కీరవాణి, చంద్రబోస్, RRR యూనిట్ ని అభినందించారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఎన్టీఆర్ (NTR), రాజమౌళి (Rajamouli) కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ సింహాద్రి. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ని ఆకాశంలో విమానంతో చాలా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు.
నాటు నాటు పాటకి గాను తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి (M M Keeravani), లిరిక్ రైటర్ చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరి ఆదివారం టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఘానా సన్మానం చేసింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ లోని ప్రముఖ నిర�
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డును గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ ఎం.ఎంకీరవాణి, చంద్రబోస్లకి ఘన సన్మానం నిర్వహించారు.
ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్ లకు ప్రతిచోటా నీరాజనాలు పలుకుతున్నారు. వారికి జరుగుతున్న సన్మానాలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కెఎస్.రామారావు తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలు, ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు వరుసగా తమ అభిమానుల సినిమాలను రీ రిలీజ్ చేయమని కోరడం, నిర్మాతలు కూడా కలెక్షన్స్ వస్తుండటంతో సినిమాలని రీ రిలీజ్ చేస్తున
నిన్న (మార్చి 27) రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) ఇంటిలో ఉపాసన గ్రాండ్ పార్టీ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ లోని ప్రముఖులతో పాటు RRR ఫ్యామిలీ కూడా హాజరయ్యింది. ఇక అందరి సమక్షంలో చిరు RRR టీంని సత్కరించాడు.
నిన్న నైట్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే పార్టీలో చిరంజీవి (Chiranjeevi) ఆస్కార్ అందుకున్న RRR టీంని సన్మానించాడు.