Home » rajinikanth
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రంతో నష్టపోయిన పంపిణీదారులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు..
పౌరసత్వ చట్టం(సీఏఏ) వల్ల ముస్లింలకు ఎటువంటి సమస్య ఉండదంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ‘ఒకవేళ అదే సమస్య తలెత్తితే వారి గురించి గొంతెత్తడానికి నేనే ముందుంటా’ అని రజనీ స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రజినీ.. దేశవ్యాప్త�
డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే మ్యాన్ వెర్సెస్ వైల్డ్ షోలో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రిటన్ కు చెందిన సాహస వీరుడు బేర్ గ్రిల్స్తో కనిపించనున్నారు. రజనీతో కలిసి రాబోయే మ్యాన్ వెర్సెస్ వైల్డ్ షోలో సందడి చేయనున్నట్టు మాజీ మిలటరీ మ్యాన�
మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. చెప్పారు. చెట్టుకొమ్మలు మాత్రం చేతులపై అక్కడక్కడ గీసుకున్నాయని… తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. బేర్ గ్రిల్స్తో కలిసి ఈ కార్య�
సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ గాయపడ్డారు. Bear Grylls Man vs Wild ప్రోగ్రామ్ కోసం షూటింగ్ చేస్తుండగా.. రజనీకాంత్కు గాయాలయ్యాయి. కర్నాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో మంగళవారం(జనవరి 28,2020) షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. రజనీకాంత్ భుజానికి, �
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే.. నటుడు-రాజకీయ నాయకుడు రజినీకాంత్ ను ఆలోచించి మాట్లాడాలని సూచించింది. పెరియార్ రామసామీ పై చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీస్తున్న తరుణంలో ఈ సూచనలు చేసింది. రజినీ.. ఆయన చేసిన కామెంట్లలో తప్పులేదని తాను క్షమా�
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కబాలి, కాలా, 2.O, పేటా వంటి వరుస సినిమాల తరువాత రజనీకాంత్ నటించిన సినిమా దర్బార్. రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్ నటించిన ఈ చ�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హర్ట్ చేశాడా అంటే అవుననే అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మ్యాటర్ ఏంటంటే... అల్లు అర్జున్ హీరోగా
రజనీ హీరోగా దర్బార్ వేడుక ఫుల్ జోష్తో అభిమానుల కేరింతలతో జరిగింది. రజనీ మాటల కోసం వేడుక ఆసాంతం ఆశగా ఎదురుచూశారు అభిమానులు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, హరీశ్ శంకర్, డైరక్టర్లు హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, మారుతీ కార్యక్రమానికి వచ్చి వారి సంతో
రజనీ దర్బార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేకల మధ్య ఫుల్ జోష్తో జరిగింది. హైదరాబాద్ లోని శిల్పారామం వేదికగా జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా తెలుగు సినిమా దర్శకులు వంశీ పైడిపల్లి, మారుతీ వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుత�