Home » ramagundam
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ లో బుధవారం(మార్చి 18,2020)
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ..రామగుండం కార్పొరేషన్ విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో ఎలాగైనా కార్పొరేషన్ను వశం చేసుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. 2020,
ఫలితాల్లో కారు జోరు చూపించింది. పట్టణ ఓటర్లంతా పట్టం కట్టడంతో టాప్ గేర్లో దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీలకు గాను 109 మున్సిపాలిటీల్లో గెలుపు జెండా ఎగరేసింది. కార్పొరేషన్లలోనూ హవా చూపిస్తోంది. కారు జోరుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బేజారయ్య
రామగుండం పోలీసు కమీషనరేట్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరోంచకు అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంథని వెళ్ళే మార్గంలో గుంజపడుగు దగ్గర పోలీసులు పట్టుకున్నా
రెండు దశాబ్దాలుగా పోలీసులు, అటవీ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్ కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనును పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. ఎండలకు తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. మార్చి నెలాఖరులోనే 40 డిగ్రీల అధిక టెంపరేచర్స్ నమోదవుతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన�
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎండలు విపరీతంగా ఉంటుండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు,
కలప స్మగ్లరు రూటు మార్చారు. పోలీసుల నుండి తప్పించుకొనేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో కలప డంప్లను దాచి పెట్టి..అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రధానంగా రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో స్మగ�