ramagundam

    కరోనా భయం, కరీంనగర్‌లో ప్రతి ఇంట్లో నిర్భంద వైద్య పరీక్షలు

    March 19, 2020 / 05:06 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ లో బుధవారం(మార్చి 18,2020)

    కరోనా సోకిన ఇండోనేషియన్లు వచ్చిన ఆ రైలు బోగీలో 82మంది ప్రయాణికులు, వారి కోసం గాలింపు

    March 19, 2020 / 04:36 AM IST

    తెలంగాణ ప్రజలను కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి

    తెలంగాణలో ఫస్ట్ టైమ్, ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు

    March 19, 2020 / 03:21 AM IST

    తెలంగాణ ప్రజలను కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి

    KTR చర్చలు : రామగుండం కార్పొరేషన్‌పై గులాబీ జెండా

    January 26, 2020 / 08:39 AM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ..రామగుండం కార్పొరేషన్ విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో ఎలాగైనా కార్పొరేషన్‌ను వశం చేసుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. 2020,

    మున్సి పల్స్ : TRS జోరుకు కాంగ్రెస్, బీజేపీ బేజారు

    January 25, 2020 / 09:54 AM IST

    ఫలితాల్లో కారు జోరు చూపించింది. పట్టణ ఓటర్లంతా పట్టం కట్టడంతో టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీలకు గాను 109 మున్సిపాలిటీల్లో గెలుపు జెండా ఎగరేసింది. కార్పొరేషన్లలోనూ హవా చూపిస్తోంది. కారు జోరుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బేజారయ్య

    110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలింపు : ఇద్దరు అరెస్టు

    October 26, 2019 / 03:53 PM IST

    రామగుండం పోలీసు కమీషనరేట్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరోంచకు అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంథని వెళ్ళే మార్గంలో గుంజపడుగు దగ్గర పోలీసులు పట్టుకున్నా

    తెలంగాణ వీరప్పన్ దొరికాడు

    April 10, 2019 / 03:01 AM IST

    రెండు దశాబ్దాలుగా పోలీసులు, అటవీ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్‌ కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనును పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

    మండుతున్న ఎండలు : కొత్తగూడెంలో @42.2 డిగ్రీలు

    March 30, 2019 / 12:48 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో  అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. ఎండలకు  తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. మార్చి నెలాఖరులోనే 40  డిగ్రీల అధిక టెంపరేచర్స్ నమోదవుతుండడంతో ప్రజల్లో తీవ్ర  భయాందోళనలు నెలకొన�

    సూర్య ప్రతాపం : రామగుండంలో @ 40.4 డిగ్రీలు

    March 15, 2019 / 01:06 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎండలు విపరీతంగా ఉంటుండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు,

    కరీంనగర్ లో కలప స్మగ్లర్లు : తెలంగాణ వీరప్పన్ కోసం డ్రోన్లు

    February 20, 2019 / 11:28 AM IST

    కలప స్మగ్లరు రూటు మార్చారు. పోలీసుల నుండి తప్పించుకొనేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో కలప డంప్‌లను దాచి పెట్టి..అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రధానంగా రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో స్మగ�

10TV Telugu News