Home » Ranbir Kapoor
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ అవార్డులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో రణ్బీర్ అండ్ అలియా అవార్డు రావడం పై కొందరు విమర్శిస్తుండగా, రణ్బీర్ తన స్పందన తెలియజేశాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ త్వరలో తూ జూఠీ మెయిన్ మక్కార్ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు రణబీర్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో పలువురు మీడియా ప్రతినిధులతో �
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటితో ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడంతో, చిత్ర యూనిట్ అంతా కలిసి డాన్స్ లు వేస్తూ సందడి చేశారు. ఈ క్ర
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్'. కాగా ఈ పురస్కారంలో ఉత్తమ నటుడిగా ఉత్తమ నటీనటులుగా రణ్బీర్, అలియా అవార్డులు అందుకున్నారు.
తాజాగా రణబీర్ ఓ ఈవెంట్ లో పాల్గొని వెళ్తుండగా అభిమానులు అతన్ని చుట్టుముట్టారు. అతనితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అయితే ఈ సమయంలో ఓ అభిమాని రణబీర్ తో సెల్ఫీ తీసుకున్నాడు. అప్పటికే................
‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి. అక్కడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ క్రెడిట్ తోనే సందీప్ లేటెస్ట్ గా ‘యానిమల్’ మూవీతో మరోసారి బాలీవుడ్ లో తన టాలెం�
తాజాగా మరోసారి అలియా ఇలాంటి వ్యాఖ్యలకి ఘాటుగా స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ మాట్లాడుతూ.. నేనెప్పుడూ నా మనసు చెప్పేదే వింటాను. జీవితం మనం అనుకున్నట్టు ప్లాన్ చేయలేము. దానంతట అదే జరిగిపోతుంది. నా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే న
టాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీతో తన సత్తా చాటిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఆ తరువాత ఆ సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ మూవీని బాలీవుడ్ హీరో రణ�
బ్రహ్మాస్త్ర హీరో 'రణబీర్ కపూర్' పాక్ సినిమాలో నటిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా రణబీర్.. సౌదీ అరేబియాలో జరిగే 'రెడ్ సి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'కి హాజరయ్యాడు. ఆ వేడుకల్లో రణబీర్ ని పాకిస్తానీ మూవీస్ లో నటించే ఛాన్స్ వస్తే చేస్�
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చాలా గ్యాప్ తీసుకొని షంషేరా, బ్రహ్మాస్త్ర సినిమాలతో ఈ సంవత్సరం ప్రేక్షకులని పలకరించాడు. బ్రహ్మాస్త్ర పర్వాలేదనిపించినా షంషేరా మాత్రం ఘోర పరాజయం చూసింది. నష్టం కూడా భారీగానే వచ్చింది. రణబీర్ కపూర్.............