Home » RCB vs PBKS
ఐపీఎల్లో కృనాల్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.
ఈ గెలుపు తనతో పాటు ఫ్యాన్స్కు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు విరాట్ కోహ్లీ.
ఆర్సీబీ విజయం తరువాత మైదానంలో సంబురాల్లో మునిగిపోయిన విరాట్ కోహ్లీ ఆ తరువాత తన సతీమణి అనుష్క శర్మ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
మూడుసార్లు ఆఖరి మెట్టుమీద తడబడిన ఆర్సీబీ.. ఎట్టకేలకు తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
79 పరుగుల స్కోర్ వద్ద పంజాబ్ తన మూడో వికెట్ ను కోల్పోయింది.
ధాటిగా ఆడుతున్న ప్రియాంశ్ ఆర్యను తన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ పంపాడు సాల్ట్.
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని పంజాబ్ బౌలర్లు వమ్ము చేయలేదు.