Home » recruitment
న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 19 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. Also Read : కర్ణాటకలో విద్యార్థిని హత్య..తీవ్రమౌతున్నఆందోళనలు ఖాళీలు : మే
బ్యాంక్ జాబ్ సాధించాలని చూస్తున్న వారి కోసం గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారు ఈ పోస్టులకు దరఖా�
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B-TECH, BSC ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్ 30లోగా ఆన్లైన్ ద్వారా దరఖ
ఇండియన్ నేవీ వివిధ నావికాదళాల పరిధిలోని యూనిట్లలో చార్జ్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు : చార్జ్ మెన్ (గ్రూప్ బి). ఖాళీలు : 172. విభాగాల వారీ ఖాళీలు : మెకానిక్ – 103. అమ్యూనిషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ – 69. అర్హత : సంబంధిత బ్రాంచ�
హైదరాబాద్: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో ప్రకటించిన 8వేల 972 పోస్టుల్లో శుక్రవారం(మార్చి 29, 2019) 4వేల 136 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని TSPSC
ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) జోన్ల వారీగా ఖాళీగా ఉన్న 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ – ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. జోన్ల వారీగా ఖాళీలు : వ�
బిహార్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో టెక్నికల్ పోస్టులతోపాటు, స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నా�
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం 155 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. జోన్ల వారీగా ఖాళీలు : మొదటి జోన్ – 24, రెండో జోన్ – 46, మూడో జోనో – 29, నాలుగో జోన్ – 56 అర్హత : ఇంటర్తో పాటు �
ఈ నెల 28 నుంచి మార్చి 1వ తేదీల్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని సంగాపూర్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ నియామక ర్యాలీ నిర్వహిస్తుట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెల�
రాష్ట్రంలోని SC, ST, BC, సాధారణ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే గురుకుల సెట్ పరీక్ష 2019, ఫిబ్రవరి 17న నిర్వహించే అవకాశాలున్నాయి. 50 వేల సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించే ఈ పరీక్షకు ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్