REMAND

    వామన్ రావు దంపతుల హత్య కేసు..బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్…కరీంనగర్ జైలుకు తరలింపు

    February 24, 2021 / 07:22 AM IST

    Vamanrao couple murder case : మంథని న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టు శ్రీనుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని కరీంనగర్‌ జైలుకు పోలీసులు తరలించారు. అయితే వామన్ రావు దంపతుల హత్యకు వినియోగించిన కత్తులను తయారు చేసిన ముగ్గురు వ�

    కోయిలమ్మ సీరియల్ నటుడు అరెస్ట్, చర్లపల్లి జైలుకి తరలింపు

    February 10, 2021 / 11:19 AM IST

    police arrest koilamma serial actor amar: బొటిక్ విషయంలో జరిగిన సెటిల్ మెంట్ వివాదంలో కేసు రిజిస్టర్ అయిన దాదాపు రెండు వారాల తర్వాత కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్ అలియాస్ సమీర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అమర్ ను అదుపులోకి తీసుకు�

    భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్…చంచల్ గూడ జైలుకు తరలింపు

    January 6, 2021 / 09:56 PM IST

    Bhuma Akhilapriya remanded for 14 days : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు రిమాండ్ విధించారు. భూమా అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్ మంజూరు చేయాలని అఖ�

    రిమాండ్‌లోకి లోన్ యాప్ బిజినెస్ నిర్వాహకురాలు కీర్తి

    January 5, 2021 / 10:40 AM IST

    Loan APP: పర్సనల్ అస్యూరెన్స్ లేకుండా యాప్‌ల ద్వారా లోన్ ఇస్తున్నయాన్‌ యు అనే కొత్త కంపెనీని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బెంగళూరులో గుర్తించారు. ఐటీ కంపెనీలున్న కోరమంగళ సమీపంలోని HSR లేఅవుట్‌లో కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఆర్గనై

    Vishaka Central Jail లో 27 మంది ఖైదీలకు కరోనా

    July 30, 2020 / 12:33 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జైల్లో ఉన్న ఖైదీలను కూడా వదలంటోంది కరోనా వైరస్. Vishaka Central Jail లో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతో పాటు..10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని నిర్ధా

    లైంగికదాడి బాధితురాలికి రిమాండ్

    July 17, 2020 / 01:21 AM IST

    బీహార్ లో లైంగికదాడి బాధితురాలికి రిమాండ్ విధించారు. బాధితురాలికి రిమాండ్ విధించడం పట్ల 376 మంది న్యాయవాదులు స్పందించారు. ఇది హేయమైన చర్య అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బీహార్‌లోని అరా‌రియా ప్రాంతానికి చెందిన 22 ఏండ్ల యువతి ఈ �

    విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులకు 14 రోజులు రిమాండ్

    July 9, 2020 / 12:39 AM IST

    విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటనలో అరెస్ట్ అయిన కంపెనీ ప్రతినిధులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. జూమ్ మ్యాప్ ద్వారా నిందుతులను విచారించిన తర్వాత మెజిస్ట్రేట్ వారికి ఈ నెల 22వరకు రిమాండ్ విధించింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో కంపె�

    మేడ్చల్ చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడికి 14 రోజులు రిమాండ్…చిన్నారి తల్లితో వివాహేతర సంబంధమే హత్యకు కారణం

    July 8, 2020 / 01:24 AM IST

    మేడ్చల్ లో చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడు కరుణాకర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. వివాహేతర సంబంధమే ఆద్య హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు కరుణాకర్, అనూష గత కొంతకాలంగా చనువుగా ఉండేవారని, కరుణాకర్ తన స్నేహితులను అనూషక

    మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్..మచిలీపట్నం సబ్ జైలుకు తరలింపు

    July 4, 2020 / 11:49 PM IST

    టీడీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మెడకు చుట్టుకుంది. రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కొల్

    విజృంభిస్తోన్న కరోనా..రిమాండ్ ఖైదీలకు సోకిన వైరస్

    April 25, 2020 / 09:11 AM IST

    కర్నాటకలో రిమాండ్ ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. రామనగర్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మదికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. కర

10TV Telugu News