-
Home » Repalle
Repalle
విడదల రజినికి వరసగా చిక్కులు.. సవాళ్లు విసురుతున్న పరిస్థితులు ఇవే..
వరుస ఇష్యూస్ నేపథ్యంలో రజినిని చిలకలూరిపేట నుంచి..రేపల్లెకు మారుస్తారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీలో వెట్టిచాకిరి కలకలం.. 15 ఏళ్లుగా కేవలం తినడానికి తిండి పెట్టి.. ఒక ఓనర్ నుంచి మరో ఓనర్ కి అమ్మి..
వెట్టి చాకిరీ చేయించుకోవడమే కాదు తమను చాలాసార్లు అమ్మేశారని వారు ఆరోపించారు.
చంద్రబాబులా నేను కూడా ఆ విషయంలో పోటీ పడుంటే సీఎం అయ్యేవాడినేమో- వైఎస్ జగన్
ప్రజలకు మంచి చేసే పార్టీ ఎప్పుడూ అబద్దాలు చెప్పబోదని జగన్ పేర్కొన్నారు.
Trains Restoration : ప్యాసింజర్ రైళ్లు పునరుధ్ధరణ
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిలిపివేసిన దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలను ధశల
Man Commits Suicide : నా చావుకు భార్యే కారణం-సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్న భర్త
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో భార్య పుట్టింటికి వెళ్లి భర్తపై కేసు పెట్టింది. పోలీసులు స్టేషన్ కుపిలిచి విచారించే సరికి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దారుణం : భార్యను తల నరికి చంపిన భర్త
Man brutally murdered his wife : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కిరాతకానికి పాల్పడ్డాడు. చేపల వేటకని భార్యని తీసుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసిన ఘోర దృశ్యం జిల్లాలో కలకలం రేపింది. రేపల్లె సమీపంలోని సముద్ర తీరం మడ అడవ
ఉంచుకున్నోడ్ని చంపి, ఇంట్లోనే పూడ్చిపెట్టి… ప్రియుడితో సహజీవనం
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు కోసం ప్రియుడ్ని హతమార్చి, ఇంట్లనో పూడ్చి పెట్టి , మరోక ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ ఉదంతం వెలుగు చూసింది. మూడునెలలుగా వ్యక్తి ఆదృశ్యమైన కేసు విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేపల్లే మండల కే�
చంద్రబాబు పాలనలో తాగు, సాగునీరు లేదు : జగన్
చంద్రబాబు పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని జగన్ విమర్శించారు.
2జిల్లాల్లో జగన్ ప్రచారం
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష