Home » Response
ఏపీ శాసన మండలి రద్దు కావడానికి చాలా సంవత్సరాలు పడుతుందని..అప్పటి వరకు కౌన్సిల్ ఉంటుందని, సెలెక్ట్ కమిటీ మాత్రం రద్దు కాదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల వ్యాఖ్యానించారు. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మండలి రద్దు�
నేను ఏ తప్పు చేయలేదు..అంతా కుట్ర చేశారంటున్నారు కమెడియన్, ఎస్వీబీసీ ఛైర్మన్ ఫృథ్వీ. రాజకీయాలు చేసి తనపై కక్ష తీర్చుకుంటున్నారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై 2020, జనవరి 12వ తేదీ ఆదివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో జరుగుతున్న పరిణామాలపై మెగాస్టార్ చిరంజీవి తనయుడు, నటుడు రామ్ చరణ్ స్పందించారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను పెద్దలే చూసుకుంటారని తెలిపారు. మా అసోసియేషన్లో వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారన్నార
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై కాంగ్రెస్ స్పందించింది. ఇంత తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ లీడర్స్. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కాంగ్రెస్ �
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ(డిసెంబర్-6,2019)హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన
దిశా హత్యాచారం కేసులో పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జాతీయస్థాయి నేతలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు జరిగింది అత్యంత దారుణ ఘటనగా �
ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే కేవలం ఏడు సెకండ్లలోనే తాము స్పందించడం జరుగుతుందని బెంగళూరు సిటీ పోలీస్ చీఫ్ అన్నారు. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలోబెం�
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసీఆర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి ఆవేదన చెందారు. ఇది అమానుషమైన ద�
దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 2019, నవం�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులదే విజయమన్నారు టీఎస్ ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. సోమవారం హైకోర్టులో సమ్మె అంశం తేలుతుందని, ప్రభుత్వానికి మొట్టికాయలు పడడం ఖాయమన్నారు. సమ్మెపై విచారణ జరుపుతున్న సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్న�