Review meeting

    విష జ్వరాలు, డెంగీ నివారణకు చర్యలు తీసుకుంటున్నాం : భయపడొద్దని మంత్రి కేటీఆర్ భరోసా

    September 9, 2019 / 01:17 PM IST

    కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పని మొదలు పెట్టారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, జ్వరాల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. డెంగీ నివారణకు పూర్తి చర్యలు చేపడతామని అన్నారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక�

    గ్రామ బాట : మన ఊరును మనమే బాగు చేసుకోవాలి – సీఎం కేసీఆర్

    August 31, 2019 / 01:09 AM IST

    సెప్టెంబరు 6వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజలు పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్‌లో పంచాయతీరాజ్‌ శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై �

    స్కూల్స్, హాస్టల్స్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి : సీఎం జగన్

    August 29, 2019 / 12:21 PM IST

    గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్‌ అన్నారు. అధికారులు ఎ‍ప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహిం‍చారు. ఈమేరకు అధికారులకు కీలక ఆ�

    జగన్ శుభవార్త : వారందరికీ రూ.10వేలు

    August 27, 2019 / 10:13 AM IST

    సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి, మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.

    ఫోని తుఫాన్ పై NCMC సమీక్ష

    May 2, 2019 / 04:31 AM IST

    ఫోని తుఫాన్‌ పై జాతీయ సంక్షోభ నివారణ కమిటీ (NCMC)సమీక్షా సమావేశం నిర్వహించింది.  ఒడిశాతో పాటు పశ్చి బెంగాల్, ఏపీలోని ఫోని ప్రభావం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో సహాయక చర్యలను సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు ఎన్సీఎంసీ ఆదేశాలు జారీచేసింద�

    కేసీఆర్ కీలక నిర్ణయం : ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు ఫ్రీగా రీ వెరిఫికేషన్

    April 24, 2019 / 12:23 PM IST

    ఇంటర్ ఫలితాల వివాదంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు పాతపద్ధతి ప్రకారమే ఫీజు చెల్లించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ �

    జనసేన ఆఫీసులకు టూలెట్ బోర్డులు: స్పందించిన పవన్ కళ్యాణ్

    April 23, 2019 / 11:37 AM IST

    25 సంవత్సరాల సుదీర్ఘ టార్గెట్‌ను పెట్టుకుని రాజకీయాల్లోకి ప్రవేశించిన జనసేన.. ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలోని కొన్ని ఆఫీసులను మూసివేసినట్లు వార్తలు వచ్చాయి. జనసేన పార్టీ దుకాణం బంద్ అయిందని, పార్టీ కార్యాలయాల ముందు టూ-లెట్ బోర్డులు పెట్టేస�

    బాబు రివ్యూలు చేస్తే తప్పేంటి – కనకమేడల

    April 20, 2019 / 09:35 AM IST

    ముఖ్యమంత్రి బాబు సచివాలయంలో రివ్యూలు చేయడంపై వస్తున్న విమర్శలపై TDP MP కనమేడల కౌంటర్ ఇచ్చారు. ప్రధాని రివ్యూ చేస్తారు. రాజనాథ్ సింగ్ రివ్యూలు చేస్తారు వారికి అడ్డు రాని కోడ్ రాష్టానికి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికైన ప్రభుత్వంపై

    నిర్ణీతకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్ 

    January 18, 2019 / 02:52 PM IST

    ప్రగతి భవన్ లో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

10TV Telugu News