Home » Review meeting
కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పని మొదలు పెట్టారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, జ్వరాల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. డెంగీ నివారణకు పూర్తి చర్యలు చేపడతామని అన్నారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక�
సెప్టెంబరు 6వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజలు పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్లో పంచాయతీరాజ్ శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై �
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈమేరకు అధికారులకు కీలక ఆ�
సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి, మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.
ఫోని తుఫాన్ పై జాతీయ సంక్షోభ నివారణ కమిటీ (NCMC)సమీక్షా సమావేశం నిర్వహించింది. ఒడిశాతో పాటు పశ్చి బెంగాల్, ఏపీలోని ఫోని ప్రభావం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో సహాయక చర్యలను సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు ఎన్సీఎంసీ ఆదేశాలు జారీచేసింద�
ఇంటర్ ఫలితాల వివాదంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు పాతపద్ధతి ప్రకారమే ఫీజు చెల్లించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ �
25 సంవత్సరాల సుదీర్ఘ టార్గెట్ను పెట్టుకుని రాజకీయాల్లోకి ప్రవేశించిన జనసేన.. ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలోని కొన్ని ఆఫీసులను మూసివేసినట్లు వార్తలు వచ్చాయి. జనసేన పార్టీ దుకాణం బంద్ అయిందని, పార్టీ కార్యాలయాల ముందు టూ-లెట్ బోర్డులు పెట్టేస�
ముఖ్యమంత్రి బాబు సచివాలయంలో రివ్యూలు చేయడంపై వస్తున్న విమర్శలపై TDP MP కనమేడల కౌంటర్ ఇచ్చారు. ప్రధాని రివ్యూ చేస్తారు. రాజనాథ్ సింగ్ రివ్యూలు చేస్తారు వారికి అడ్డు రాని కోడ్ రాష్టానికి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికైన ప్రభుత్వంపై
ప్రగతి భవన్ లో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.