Home » Review meeting
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల మాటలకు, వాస్తవాలకు అసలు పొంతన లేదన్నారు.
ఏపీలో కిలో ఉల్లిగడ్డను రూ. 25కే విక్రయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతు బజార్లలో ఇప్పటికే ఈ ధరకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని మరో నెల రోజుల పాటు కొనసాగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం మార్కెటింగ�
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. కోర్టులో దీనిపై వాదనలు జరుగుతున్నాయి. నవంబర్ 01వ తేదీన మరోసారి కోర్టులో ప్రభుత్వం, కార్మికుల పక్షాన న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు..నవంబర్ 02వ తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమ�
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఇసుక సరఫరాపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించ
రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగం, ఉపాధి దిశగా చదువులు, శిక్షణ ఉంటుందన్నారు.
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.
ఏపీ పోలీసులపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..ప్రతొక్కరి జాతకాలు తెలుసు..మంచికి మంచిగా ఉంటా..తమషా చేయాలని అనుకొంటే సాధ్యం కాదని పోలీసు వ్యవస్థకు చెబుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. విశాఖపట�
ఆర్టీసీ సమ్మెపై టి.సర్కార్ ఎలాంటి ప్రకటన చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీ నాలుగు గంటలకు పైగా కొనసాగుతోంది. ప్�
గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన పరీక్షలను విజయవంతంగా నిర్వహించారంటూ సీఎం జగన్ అధికారులను అభినందించారు. అక్టోబర్ 02వ తేదీ నుంచి సచివాలయాలు ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సెప్ట�
మహిళా, శిశు సంక్షేమం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం (సెప్టెంబర్ 9, 2019) మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో అధికారుల�