Home » road accident
ఎల్బీ నగర్ లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన కారు.. బైక్ పై వెళ్తున్న ఎక్సైజ్ సీఐ, ఎస్ఐలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న..
టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం, సిరా ఆసుపత్రులకు తరలించారు. మృతులు కాంతప్ప, ఆయన తల్లి అమ్మాజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్రన్ సినాలోవా రాష్ట్రంలో బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా..
మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది.
Hyderabad Road Accident: ఈ ప్రమాద ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో చోటుచేసుకుంది.
తమిళినాడులో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియోను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 14మంది మరణించారు.