Home » Robbers
Robbers steal Rs 35,000 in Guntur : గుంటూరు జిల్లాలో దోపిడి దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. నరసరావుపేట ఎస్బీఐ బ్రాంచ్ సమీంలో ఆంజనేయులు అనే రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి రూ.35వేలను చోరీ చేశారు. డబ్బులను తీసుకుని సైకిల్పై ఇంటికి వెళ్తున్న సమయంలో దోపిడి చేశార�
robbery in bank: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి SBI బ్యాంక్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలను బ్లాక్ చేసి.. గ్యాస్ కట్టర్లతో గేట్లు కట్ చేశారు దొంగలు. ఆ తర్వాత బ్యాంక్ లోపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. బ్యాంక్ నుంచి ఏకంగా 90 లక్షల రూపాయలను ద
robbery in vanasthalipuram sbi atm: హైదరాబాద్లోని వనస్థలిపురం ఏటీఎం సెంటర్లో భారీ చోరీ జరిగింది. ఏటీఎం మెషిన్లను గ్యాస్ కట్టర్తో కట్ చేశారు దుండగులు. మిషన్లో ఉన్న మొత్తం నగదును అపహరించుకుపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా రోడ్లో ఉన్న SBI బ్�
ఏటీఎం బద్ధలుకొట్టి రూ.22లక్షలు దోచుకుపోయారుడు దుండగులు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాల్లో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ATM సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సిమారియా టౌన్ లోని నేషనలైజ్డ్ బ్యాంక్ �
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నిమిషానికి ఏం జరుగునో అని అనేది అందుకే. అతడిది దురదృష్టమో మరో కారణమో తెలియదు కానీ, అతడి BMW కారుని
ఇలాంటి డివైజ్ మీ దగ్గర ఉంటేచాలు.. ఎలాంటి లగ్జరీ కార్లు అయినా సరే.. ఇట్టే అన్ లాక్ చేసేయొచ్చు. వైర్ లెస్ కీ ఫోబ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ డివైజ్ను ఎవన్ కనెక్ట్ అనే హ్యాకర్ క్రియేట్ చేశాడు. దీని ద్వారా యూజర్లు ఎవరైనా సరే ఈజీగా లగ్జరీ కార్లను అ�
దొంగలు రెచ్చిపోతున్నారు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంత భద్రత ఉన్నా, నిఘా ఉన్నా.. పక్కా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు.
పట్టపగలే దొంగతనానికి దొంగలు స్కెచ్ గీశారు. అప్పుడు నిట్టమధ్యాహ్నం.. చేతుల్లో నాలుగు తుపాకులు పట్టుకున్నారు. ఓ జ్యుయెలరీ షాపులో చొరపడ్డారు. బంగారం, నగదు సహా రూ.26లక్షలు చోరీ చేశారు. ఇక పారిపోవడమే మిగిలి ఉంది. ఇంతలో దొంగలకు ఆలోచన వచ్చింది. సీసీ క�
అదో బిజీ మార్కెట్.. సరిగ్గా మధ్యాహ్నం 1.45 నిమిషాలు అవుతుంది. అక్కడే ఓ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. అదే సమయంలో బ్యాంకు క్యాష్ వెహికల్ అక్కడికి చేరుకుంది.