Home » Saaho
దేశంలోని అతిపెద్ద సినిమా స్క్రీన్ను లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్చరణ్.. ఆగస్టు 30 నుండి సాహో ప్రదర్శితం కానుంది..
ప్రభాస్ సొంత ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సాహో రిలీజ్ సందర్భంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు డార్లింగ్ ఫ్యాన్స్..
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ వర్గాలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీయెస్ట్ ఫిలిం.. సాహో మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని థియేటర్ల వద్ద టికెట్స్ కోసం పడిగాపులు కాస్తున్న అభిమానులు..
300కోట్ల బడ్జెట్తో భారీ నిర్మాణ విలువలతో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సాహో’. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఆగస్ట్ 30వ తేదీన విడుదల కాబోతున్న సాహో సినిమా బెనిఫిట్ షోస్తో పాటు టిక
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో నటించిన సినిమా సాహో. 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్, శ్రద్ధా కలిసి సాహో సినిమా భారీ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇంత వ�
బాహుబలి అభిమానుల ఎదురుచూపులకి తెరపడబోతుంది. సాహో సినిమా శరవేగంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. బాహుబలి ఈసారి బాంబులతో యుద్ధం చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా 200 కోట్లకిపైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. ఈ మూ�
ప్రభాస్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్తో సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం సాహో. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఎన్నికల యుద్దానికి సిద్ధమయ్యారు. పార్టీ పెట్టిన ఐదేళ్లకు…ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో… జనసేన ఆవిర్భావ సభ వేదికగా సమర శంఖం పూరించేందుకు జనసేనాని రెడీ అయ్యారు. జనసేన