Home » Sankranthi celebrations
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పాటు పండగ సంబరాలు మొదలు పెట్టారు.
దీనికి కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఉంది. పాడి పంటలు అనే..
సంక్రాంతి పండుగ సమయంలో చేసుకునేందుకు కొన్ని వందల రకాల పిండి వంటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం... తయారీ విధానాన్ని చూద్దాం..
గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇళ్లముందు తెల్లవారు జామునే కల్లాపి చల్లి , ఎంతో అందమైన ముగ్గులను ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరిస్తున్నారు.
ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేసింది.
Bhogi fires at Charminar..Participating mlc kavaitha : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ భోగిని పురస్కరించుకొని ముగ్గులు వేసి తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు ప్రజలు. కాలనీలు, అపార్ట్మెంట్లలో పాత సామాన్లు ఆ భోగి మంటల్లో వేస్తూ సరికొత్త సంక్రా�
రంగురంగుల ముగ్గులు.. గొబ్బెమ్మలు.. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఏ ఇంట్లో చూసినా.. సకినాలు, గారెలు, అరిసల ఘమఘమలు వాడంతా వెదజల్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ