Second Phase

    ZPTC,MPTC ఎన్నికలు : ముగియనున్న రెండో విడత ప్రచారం

    May 8, 2019 / 08:08 AM IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.  రెండో విడతలో భాగంగా ఈ నెల 10న (శుక్రవారం) ఎన్నికలు జరుగుతాయి.  పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.   179 జెడ్ప�

    లోక్‌సభ ఎన్నికలు : రెండో దశలో 68 శాతం పోలింగ్

    April 19, 2019 / 02:36 AM IST

    లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పన్నెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని… 95 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశకంటే రెండో దశలో పోలింగ్ బాగా పెరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వెస్ట్

    EVMలలో అభ్యర్థుల భవితవ్యం : ముగిసిన రెండో దశ లోక్ సభ పోలింగ్

    April 18, 2019 / 11:58 AM IST

    రెండో దశ లోక్‌సభ పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ఎన్నికలను ముగించారు అధికారులు. తమిళనాడులోని మధురైలో మాత్రం రాత్రి 8గంటల వరకు పోలింగ్ కొనసాగించేందుకు అనుమతిచ్చారు. ఈవీఎంలను పటిష్టమైన భద్రత నడుమ స్ట్రాం�

    రెండవ దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

    April 18, 2019 / 01:49 AM IST

    సార్వత్రిక ఎన్నికల సమరంలో లోక్‌సభ రెండవ దశ పోలింగ్‌ ప్రారంభం అయింది.  దేశంలోని 11 రాష్ట్రాల్లోని 95 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇవాళ(18 ఏప్రిల్ 2019) పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. ఎక్కడా ఎటువంట

    97 నియోజకవర్గాల్లో ప్రచారం సమాప్తం : ఏప్రిల్ 18న పోలింగ్

    April 16, 2019 / 01:38 PM IST

    లోక్‌సభ రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం తెరపడటంతో ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది.

    లోక్ సభ రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

    March 20, 2019 / 03:16 AM IST

    ఏప్రిల్‌ 18న జరుగనున్న లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్‌ మార్చి 19 మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

    రెండో విడత పంచాయతీ ఎన్నికలు : ఎవరికెన్ని సర్పంచ్ లు

    January 26, 2019 / 05:55 AM IST

    తెలంగాణలో రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది.

    ఖమ్మం పంచాయతీ : చెదురుముదురు ఘటనలు

    January 25, 2019 / 09:16 AM IST

    ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెండోదశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం జిల్లాలో 168, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మేజర్ గ్రామ పంచాయతీలలో కోటి రూపాయలు నుండి రెండు కోట్ల రూపాయలు వరకు అభ్య�

    పంచాయతీ సమరం : సిరిసిల్లలో ప్రశాంతంగా పోలింగ్

    January 25, 2019 / 09:09 AM IST

    రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గములో గ్రామపంచాయతి ఎన్నికల రెండవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా అధికార  యంత్రాంగం అన్నీ చర్యలు  చేపట్టగా, అందుకు తగ్గట్టుగా పోలీస్ శాఖ కూడా పలు భద్రతా చర్యలు చేపట్టింది. నియోజ�

    ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు 

    January 25, 2019 / 08:11 AM IST

    తెలంగాణలో రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

10TV Telugu News