Home » Sharad Pawar
కాంగ్రెస్తోపాటు ఇతర ప్రతిపక్షాలు అదానీ గ్రూప్పై జేపీసీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పవార్ మాట్లాడుతూ.. జేపీసీ విచారణలో ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది ప్రమేయం ఉన్నందున దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు
ఢిల్లీ లోక్సభ స్థానాలపై కూడా పవార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లలో మూడింటిని కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తనతో చెప్పారని పవార్ చెప్పారు
జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, “సమయం రానివ్వండి. దేశ ప్రజలు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందనేది కేసీ వేణుగోపాల్ చెప్పారు.
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో విలేకరుల సమావేశంలో ఎన్సీపీ చీఫ్ మాట్లాడారు. రాజ్యాంగంలో భారతదేశం పేరు మార్చబడుతుందా? ఈ ప్రశ్నకు పవార్ స్పందిస్తూ.. దీని గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు
రాళ్లదాడిలో పోలీసు కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. రూరల్ పోలీస్ ఫోర్స్ డీఎస్పీ దేవదత్ భవార్ కారును కూడా ధ్వంసం చేశారు
ఇండియా మూడవ మీటింగుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి
అజిత్ పవార్ పార్టీని వీడిన తరువాత శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో చీలకకు దారితీసింది. అయితే, గత శుక్రవారం పూణె జిల్లా బారామతిలో శరద్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ..
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో టచ్లో ఉన్న శరద్ ఎలాంటి ట్విస్టు ఇస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య కొత్త పోరు ప్రారంభమైంది.
ఆగస్టు 12న పూణెలోని ఒక వ్యాపారవేత్త నివాసంలో ఇరు నేతల మధ్య రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు.
శరద్ పవార్ కూడా ఏదో పని మీద నగరంలో ఉన్నారు. అతుల్ చోర్డియా ఇంట్లో సమావేశం ముగిసిన తరువాత, శరద్ పవార్ మొదట బంగ్లా నుంచి బయటకు వచ్చారట. కొంత సమయం తర్వాత అజిత్ పవార్ బయటకు వచ్చినట్లు చెబుతున్నారు