Home » silver rates
ఇండియన్ మార్కెట్లో స్వల్పంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. చైనాలో వైరస్ భారత మార్కెట్పై ప్రభావం చూపిస్తుంది. దీంతో ధరలో కాస్త మార్పు కనిపించి 0.52శాతానికి పడిపోవడంతో 10గ్రాముల బంగారం ధర రూ.40వేల 75లకు చేరింది. ఇదిలా ఉంటే వెండి ధరల్లోన
వామ్మో ఏం బంగారం ధరలు ఇవి అంటున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు కొండెక్కి కూర్చొంటున్నాయి. ఎంతలా పెరుగుతున్నాయంటే..మధ్య తరగతి ప్రజలు కోనలేనంతగా. అవును నిజం. లెటెస్ట్ గా పసిడి ధరలు రూ. 40 వేలను క్రాస్ చేసింది. ఒక రోజు పెరిగితే..మరో రోజు తగ్గుతుందన
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. పై పైకి ఎగబాకుతోంది. కొద్ది రోజులుగా ధరలు దిగి ఉండడంతో పసిడి ప్రియులు బంగారం కొనడానికి మెగ్గు చూపారు. ఇదంతా డిమాండ్ తగ్గిపోవడమే కారణమని వ్యాపార నిపుణులు వెల్లడించారు. అయితే..అనూహ్యంగా..అంతర్జాతీయంగా ధరలు పె
పసిడి ధర పతనం మరో రోజుకు కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 22 కార్యెట్ల బంగారం 10గ్రాములకు కూడా రూ.30కు పడిపోయింది. దీంతో రూ.35వేల 910గా నిలిచింది. బంగారంతో పాటు వెండి అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. ఫలితంగా వెండి ధర రూ.47,400క
బంగారం క్రమంగా తగ్గుతూ ఉండటం అంతర్జాతీయ మార్కెట్ను నిరాశపరుస్తున్నా సగటు వినియోగదారుడికి శుభవార్తే. సెప్టెంబరు నెలలో రూ.40వేలకు చేరిన 10గ్రాముల బంగారం ధర నవంబరు 15 శుక్రవారం నాటికి రూ.37,971 స్థాయికి క్షీణించింది. ఈ 3 నెలల్లో బంగారం ధర ఏకంగా రూ.2వే�
కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తగ్గుతున్నాయి. మూడు రోజుల తర్వాత పసిడి ధరలు..బుధవారం పెరిగాయి. గత నెలతో పోలిస్తే..రూ. 2 వేలు తగ్గింది. కానీ వెండి ధరలు మాత్రం తగ్గడం లేదు. రూ. 500 పెరిగింది. కిలో వెండి రూ. 48 వేల 500గా ఉంది. ఏపీ రాష్ట్రంలో ఇదే
బంగారం ధర క్రమంగా పడిపోతుంది. దీపావళి పండుగకు ప్రజలకు తక్కువ ధరలోనే బంగారం దొరకనుంది. రోజురోజుకూ పెరుగుతూ వచ్చిన పసిడి గ్లోబల్ మార్కెట్లో పతనం కావడం విశేషం. ఎంసీఎక్స్ మార్కెట్లో కాంట్రాక్ట్ ధర శుక్రవారం నాటికి 0.76 శాతం తగ్గుదలతో 10 గ్రాముల�
నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దేశీయ మార్కెట్లో అమాంతం దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడటం తదితర కారణాలతో బంగారం ధరలు ఎట్టకేలకు దిగి వస్తున్నాయి. సోమవారం నాటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ప�
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గత కొంతకాలంగా పెరుగుతూ పోతున్న పుత్తడి.. ఇప్పుడు 40వేల మార్క్ను దాటింది. ఆగస్టు 30వ తేదీ గురువారం ఒక్కరోజే 250 రూపాయలు పెరగడంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 40 వేల 220 పలికింది. అటు �
మళ్లీ బంగారం ధర పైకి ఎగబాకుతోంది. ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని..ఈ ఏడాదిలో పెరిగే ఛాన్స్లున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు గత 3ఏళ్లుగా రూ. 30 వేల నుండి రూ. 32వేల 500 మధ్య ఉంది. ధరలు పెరగడంతో 10 గ్రాముల (24 క్యారెట