-
Home » Sirisilla
Sirisilla
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ వార్తలపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సూచన
గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.
కూతురు సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎందుకో తెలుసా?
ప్రకాశ్ రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన టౌన్ సీఐ ఉపేందర్ ప్రకాశ్ రావు హత్య ఉదంతాన్ని ఛేదించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా వర్కర్ టు ఓనర్ పథకం : మంత్రి కేటీఆర్
ఒకప్పుడు సిరిసిల్ల ‘ఉరి సిల్ల’గా ఉండేదని అప్పటికి ఇప్పటికి తేడా చూడండీ..అభివృద్ధి చెందిన సిరిసిల్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి అంటూ యువతకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నామని తెలి
ప్రచార పర్వంలో గులాబీ బాస్ జోష్.. నేడు సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం
ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇది కేటీఆర్ నియోజకవర్గం కావడంతో పార్టీ శ్రేణులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
Sircilla Weavers: జాతీయ జెండాల తయారీలో బిజీగా సిరిసిల్ల నేతన్నలు.. జెండా పండుగతో భారీగా ఆర్డర్లు
సిరిసిల్ల జిల్లాలోని నేతన్నల ఇళ్లు సందడిగా కనిపిస్తున్నాయి. ప్రతి ఇల్లు త్రివర్ణ పతాకాల తయారీలో బిజీగా ఉంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భారీ ఆర్డర్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో సిరిసిల్ల జిల్లా నేతన్నలు
Youtuber Sarayu: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమైన సరయూ..
బిగ్బాస్ కంటెస్టెంట్.. యూట్యూబర్ సరయూపై బంజారాహిల్స్లో కేసు నమోదైంది.
Sirisilla: ఈతకెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. సిరిసిల్లలో తీవ్ర విషాదం
ఈత సరదా ఐదుగురు పిల్లల తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది.
Sirisilla : సిరిసిల్లలో మ్యాన్హోల్లో పడి గల్లంతైన వ్యక్తి మృతి
సిరిసిల్లలో మ్యాన్హోల్లో పడి గల్లంతైన దేవయ్య మృతదేహం లభ్యమైంది.. భవన నిర్మాణ కార్మికుడు దేవయ్య నిన్న మ్యాన్ హోల్లో పడి గల్లంతయ్యాడు. రెస్క్యూ టీమ్స్ అతని కోసం గాలింపు జరిపాయి.
YS Sharmila: సింగరేణి కార్మికులతో షర్మిల భేటీ
కాగా ‘సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు షర్మిల.. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇం
సిరిసిల్లకు రైలు తీసుకొస్తా : మంత్రి కేటీఆర్ వరాల జల్లు
సిరిసిల్ల ప్రజలపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.