Home » slogans
హైదరాబాద్ పాతబస్తీలో నమాజ్ తర్వాత ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ తీశాయి.
జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసులు 13మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. శ్రీనగర్ లోని జామియా మసీద్ వేదికగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేస్తున్న వారిని..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే..విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి.
Nitish Kumar:బీహార్ సీఎం Nitish Kumarకు మరోసారి అవమానం జరిగింది. ఎన్నికల ర్యాలీ చేస్తుండగా లాలూ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అవి విన్న ముఖ్యమంత్రి స్పీచ్ మధ్యలో ఆపేసి నినాదాలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతు
నాయకుల విద్వేష ప్రసంగాల ద్వారా దేశరాజధానిలో హింసాత్మక ఘటనలు నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు 50మంది ఢిల్లీ హింసలో ప్రాణాలు కోల్పోగా,ఇంకా ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో ఇవాళ(మార్చి-1,2020)కోల్ కతా నడిబొడ్డన కేంద్రహోంమంత్రి అమిత్ షా �
దేశ రాజధానిలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈశాన్య ఢిల్లీలో ముష్కరులు సాగించిన హింసాకాండ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న క్రమంలో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నినాదాలు ప్రకంపనలు సృష్టించాయి. 2020, ఫిబ�
మోడీ ప్రభుత్వం కారణంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రతిపక్షాల విమర్శలు చేస్తూనే ఉన్నాయి. సుమారు పదేళ్ల వయస్సున్న పిల్లాడు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఇంక్విలాబ్ నినాదాలు చేస్తుంటే సభ హర్షాతిరేకాలతో ఊగిపోయింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ �
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడ�
జపాన్,దక్షిణ కొరియాలో 5రోజుల పర్యటనకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆయన జపాన్ లో పర్యటించి ఆ దేశ ప్రధాని షింజో అబే,రక్షణ మంత్రి తకేషి ఇవాయాతో పాటుగా పలువురితో సమావేశమై చర్చలు జరిపిన ఆయన ప్రస్తు
భారత జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. గాంధీ మహాత్ముడి విగ్రహానికి గుర్తు తెలియని అగంతకులు నల్లరంగు పూసారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇది ఎవరు చేసిఉంటారు? ఉగ్రవాదులా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజామాబాద్ జిల్�