Home » song
ప్రపంచ వ్యాప్తంగా 90దేశాలకు పాకిన కరోనా 3వేల 800మందిని చంపేసింది. గతేడాది డిసెంబరులో చైనాలోని వూహాన్లో మొదలైన ఈ వైరస్.. వేగంగా వ్యాప్తి చెందుతూ భారత్కూ వచ్చేసింది. ఈ మహమ్మారిపై సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలానే వస్తున్నా.. మహిళల గుంపంతా క�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ తెలుగు వెర్షన్ కోసం ఓ పాట పాడనున్నాడు..
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఆదివారం పిబ్రవరి 16న ప్రమాణస్వీకారం చేసారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేజ్రీవాల్ తోపాటు ఆరుగు
సూపర్స్టార్ మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 11న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా నా.. డాం�
సామజవరగమణ..ఇప్పడు ఈ సాంగ్ అందరి నోళ్లలో ఆడుతోంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఫిల్మ్ అల వైకుంఠపురంలోనిది ఈ సాంగ్. ఈ సాంగ్ను చాలా మంది అనుకరిస్తూ..పేరడీ చేస్తున్నారు. వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ టీచర్ సాంగ్ను ప�
సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ న్యూ ఫిల్మ్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లుతో హీట్ పుట్టిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు, సాంగ్స్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. తాజాగా ఆయన పప్పు లాంటి అబ్బాయి అంటూ సాగే ఫుల్ సాంగ్ వీడియోను విడు
అల..వైకుంఠపురములో సినిమా యూనిట్ మరో హీరో లుక్ను విడుదల చేసింది. అల్లు అర్జున్తో పాటు హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్ను 2019, అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేసింది. రాజ్ అనే పాత్రను సుశాంత్ పోషిస్తున్నారని తెలిపింది.
యూ ట్యూబ్ సెన్సెషనల్ మహిళగా గుర్తింపు పొందిన గంగవ్వ కొడుకు రాజారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. పొలంలో పురుగు మందు తాగడాని సమాచారం. ఈయన్ను చూసిన గ్రామస్తులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గ
కొత్త ట్రాఫిక్ నిబంధనలు. ఉల్లంఘిస్తే జేబులకు చిల్లే. పోలీస్ యంత్రాంగం ఎంతగా చెప్పినా పట్టించుకోని ప్రజలు మోటార్ వాహనాల చట్టం సవరణ అనంతరం కూడా అదే దూకుడు కొనసాగిస్తే నెల జీతం చలాన్లకు సమర్పించుకోవాల్సిందే. అయినా సరే మా ఇష్టమొచ్చినట్లుగా ఉం
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు నాలుగు రోజుల ముందు ఆదివారం(ఏప్రిల్-7,2019) కాంగ్రెస్ అధికారికంగా తమ ఎన్నికల నినాదాన్ని విడుదల చేసింది.అబ్ హోగా న్యాయ్ (ఇప్పుడు న్యాయం జరుగుతుంది)అంటూ తమ కనీస ఆదాయ పథకం న్యాయ్ ను హైలైట్ చేస్తూ ఈ నినాదాన్ని తె�