Home » SORRY
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్ కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై .వారిపై గల సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎనిమిది మంది సభ్యులప
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10మంది విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు కొత్తరకం శిక్ష విధించారు. శనివారం రిషికేష్లోని పాపులర్ టూరిస్ట్ స్పాట్ తపోవన్ ఏరియాలో లాక్డౌన్ ఉల్లంఘించి షికార్లు చేస్తున్న విదేశీయుల చేత ఒక్కొక్కరితో 500 సార్లు క�
కరోనా వైరస్ను తొలి సారి గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్.. ఆ వైరస్ సోకి మృతిచెందిన విషయం తెలిసిందే. వైరస్ మెదటగా వెలుగులోకి వచ్చిన వుహాన్ సిటీలో కంటి శస్త్రచికిత్స డాక్టర్ గా పనిచేసిన లీ వెన్లియాంగ్ తొలిసారిగా గతేడాది డిసెంబర
రెండు రోజులు భారలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు తన పర్యటన చివరి రోజు(ఫిబ్రవరి-25,2020)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలిచ్చారు. అయితే ఈ సమయంలో ఓ వారాసంస్థ ప్రతినిధిపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్ �
డబ్బులు లేని తండ్రి తన కూతురి ఆరోగ్యం కోసం దొంగగా మారాడు. దొంగతనం చేసినా అతని వ్యక్తిత్వం తప్పును ఒప్పుకోమంది. అందుకే అక్కడో లెటర్ పెట్టాడు. అందులో ‘క్షమించాలి నా కూతురు అనారోగ్యంగా ఉంది. ఉన్న డబ్బులు అన్నీ ఇచ్చేయండి. మీకు15సెకన్ల సమయం మాత్�
ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో సారీ చెబుతారా ? లేక సస్పెండ్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మార్సల్స్పై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి వీడియో క్లిప్పింగ్లన
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం లోక్సభలో క్షమాపణలు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల తర్వాత ఆయన క్షమాపణలు తెలిపారు. నిర్మలా తనకు అక్కలాంటి వార�
మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభలో క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని లోక్సభలో శుక్రవారం (నవంబర్ 29)
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల
తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోనిలిచింది కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్. పిల్లలు సెక్స్ కోరుకుంటే.. వెంటనే వారి కోరిక తీర్చేలా చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో శనివారం(సెప్ట