Home » Special
విజయాలను ఇచ్చే దశమి విజయ దశమి. రోజుకొక అవతారంలో.. 10 రోజులు భక్తులను కరుణిస్తుంది. దశమికి ముందే తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించుకుంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు.
వినాయక చవితి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఉండ్రాళ్లు. గణపయ్య నైవేద్యంలో ప్రధానమైనవి ఇవే. వీటినే కుడుములు అని అంటారు. బియ్యం రవ్వతో చేసే ఉండ్రాళ్లు అందేనండీ కుడుములు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. వీటి తరువాతే ఏవైనా. నూనె వాడకుండా చేస�
వినాయకచవితి పూజా విధానం ఇతర పండుగలకు భిన్నంగా ఉంటుంది. గణేషుడి వాహనం ఎలుకను పూజిస్తాం. ఏనుగు తొండంతో ఉంటాడు కాబట్టి.. అత్యంత బలశాలి అయిన ఏనుగును కూడా పూజించినట్లే. పూజలో తప్పనిసరిగా ఉండాల్సింది పాలవెల్లి. ఇది లేకపోతే గణేశుని పూజ లో�
అక్షయ తృతీయ.. ఇదేదో బంగారం పండుగ అనుకుంటారు అందరూ. పురణాల్లో మాత్రం ఎంతో విశిష్టత ఉంది ఈ పర్వదినాలకు. ఎన్నో ముఖ్యమైన సంఘటనలు, ఘటనలు ఈ అక్షయ తృతీయ రోజు జరిగినవే. వాటిని ఓ సారి తెలుసుకుందాం.. లక్ష్మీదేవి పుట్టిన రోజు : – లక్ష్మీదేవి పుట్టిన రోజు �
భువనేశ్వర్ : ‘ఫోని’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రభావం ఒడిశా రాష్ట్రంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ దేవాలయానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఈ దేవాలయం బం�
ప్రముఖ రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2019 సీజన్ లో క్రికెట్ అభిమానులను అలరించేందుకు జియో స్పెషల్ ఆఫర్ అందిస్తోంది.
దేశ రాజకీయాల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. సీఎంలుగా చేసిన ఇద్దరు నేతలు పార్లమెంట్లో ప్రజల వాణిని వినిపించారు. మరో ముగ్గురు ఎంపీలు మంత్రులుగా
మిషన్ 16.. ఇదే టీఆర్ఎస్ టార్గెట్. 16మంది ఎంపీలను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్.. ప్రచారంలో స్పీడ్ పెంచింది. అయితే.. కొత్తగా 9మంది లోక్సభ బరిలోకి దిగుతుండటంతో వారి నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతు
ఢిల్లీ : ‘1950’ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం సంస్థలకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లు ఇవ్వటం సర్వసాధారణమే. ఆ నంబర్ల్ వెనుక ఓ కారణం కూడా ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏర
– పాతాళానికి పడిపోతున్న జలం – భూమిలో తగ్గిపోతున్న తేమ – సకల ప్రాణరాశులకు నీటి కొరతతో ముప్పు – ఫ్లోరైడ్ శాతం పెరిగే ప్రమాదం – 600 అడుగుల వరకు బోర్లు వేసినా నీటి జాడలేదు హైదరాబాద్ : తెలంగాణలో భూగర్భజలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జ