Home » Sridevi
అతిలోక సుందరి శ్రీదేవి (Sri Devi) గురించి చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 24 ఫిబ్రవరి 2018న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లినప్పటికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆమె ఇంకా జీవించే ఉంది.
తన ప్రత్యేక వైఖరితో వర్మ ఎలా ఉంటాడో.. అతని శిష్యులు కూడా అదే వైఖరితో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక జె డి చక్రవర్తి, వర్మ మధ్య సంబంధం విషయానికి వస్తే..
అలనాటి అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) కూతురు అయిన జాన్వీకపూర్ (Janhvi Kapoor ) తల్లి వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
రామ్ గోపాల్ వర్మకి అసలు ఎమోషన్స్ అనేవి ఉండవు అనుకుంటా అని కామెంట్స్ చేస్తారు చాలామంది. అయితే RGV కూడా ఒక విషయంలో ఎంతో ఎమోషనల్ అయ్యాడట.
జగదేక వీరుడు అతిలోక సుందరి, అరుంధతి వంటి సూపర్ హిట్టు సినిమాల్లో నటించే అవకాశం ముందుగా ఆ హీరోయిన్ కి వచ్చిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
శ్రీదేవిపై ఇప్పటికే పలు పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె బయోగ్రఫీ మొత్తం ఓ పుస్తకంగా రాబోతుంది. శ్రీదేవి, బోనీకపూర్ లకి సన్నిహితుడు, ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ ధీరజ్ కుమార్ శ్రీదేవికి సంబంధించి అన్ని అంశాలతో కూడిన ఓ పుస్తకాన్ని..................
శ్రీదేవి 2018 లో హఠాత్తుగా అనుమానాస్పదరీతిలో మరణించింది. ఆమె మరణం అభిమానులకు, సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత శ్రీదేవిని తెరపైన చూపించనున్నారు. అయితే...........
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో వస్తుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే
ఈ ప్రెస్ మీట్ లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ..''మిలీ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. 22 రోజులపాటు కోల్డ్ స్టోరేజ్ లో షూట్ చేశాం. ఫ్రీజర్ లో షూట్ చేయడం అంత టఫ్ గా ఉంటుంది అని నాకు ముందు తెలీదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో............
జాన్వీ మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తాను అన్నప్పుడు మా అమ్మ ఒప్పుకోలేదు. నువ్వు ఏ ఫీల్డ్ లోకి అయినా వెళ్లు, సినీ పరిశ్రమలోకి మాత్రం................