Home » Sriharikota
satellite to carry Bhagavad Gita, PM Modi’s photo: అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను స్థాపించి ఐదు దశాబ్దాలు అవుతోంది. ఈ సమయంలో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైన శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ఓ శాటిలైట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో పాటు భగవద్గీత కాపీ, మరో 25 వేల మంది
PSLV-C50 rocket : అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని అందుకునేందుకు ఇస్రో రెడీ అయింది.. తనకు అచ్చొచ్చిన రాకెట్ PSLV ద్వారా మరో కమ్యూనికేషన్ శాటిలైట్ను నింగిలోకి పంపనుంది.. మరి ఈ సారి పంపే శాటిలైట్ ప్రత్యేకతలేంటీ? అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతున్న �
నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మరో ప్రయోగానికి రంగం సిద్ధమైంది. రెండో ప్రయోగ వేదిక నుంచి జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (GSLV F -10) నింగిలోకి దూసుకెళ్లడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, మార్చి 05వ త
ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్లోను నింగిలోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ల్యాంచ్ ప్యాడ్ దీనికి వేదిక కానుంది. దీనికి సంబంధించిన 26 గంటల కౌంట్డౌన్ మంగళవారం ఉదయం గ
భారత అంతరిక్షా పరీశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్టోగ్రఫీ శాటిలైట్ కార్టోశాట్-3 ప్రయోగాన్ని వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం.. కార్టోశాట్-3 ప్రయోగాన్ని నవంబర్ 25న ఉదయం 9.28 గంటల ప్రాంతంలో ప్రయోగించాల్సి ఉంది. కానీ, ఈ ప్రయోగాన్ని ఇస్ర�
దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు సముద్రతీరం వెంబడి గస్తీ ముమ్మరం చేశారు. మెరైన్ పోలీసు స్టేషన�
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే అద్భుత ఘట్టం కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది ఇస్రో. ప్రాజెక్ట్ మొత్తంలో ఇదే కీలకం అని.. సేఫ్ ల్యాండింగ్ జరిగి తీరుతుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. చంద్రుడి మరోవైపు ఏముంది.. ఎలా ఉంది �
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో సరికొత్త వినూత్న రాకెట్ ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా సుళ్లూరు పేటలోని శ్రీహరికోటలో సతీష్ థావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ 45 రాకెట్ ప్రయోగంకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1�
పీఎస్ఎల్వీ-సీ 44 ప్రయోగం విజయవంతమైంది.
కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2019లో కూడా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతుంది. ఈ ఏడాది ఇస్రో మొత్తం 32 ప్రయోగాలు చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.2022 నాటికి గగన్ యాన్ ప్రాజెక్టు�