-
Home » Stampede
Stampede
ఏపీలో విషాదం.. కాశిబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది మృతి.. పలువురికి గాయాలు
November 1, 2025 / 12:21 PM ISTStampede at Kasibugga Venkateswara Temple : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
కరూర్ తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన టీవీకే విజయ్.
September 28, 2025 / 12:38 PM ISTTamil Nadu Stampede : తొక్కిసలాట కారణంగా మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు టీవీకే విజయం పరిహారం ప్రకటించారు.
కరూర్లో తొక్కిసలాట ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమా..? విజయ్పై పన్నిన కుట్రనా.. చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత..
September 28, 2025 / 09:55 AM ISTTamil Nadu Stampede : తొక్కిసలాట ఘటనలో గాయపడి కరూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తమిళనాడు సీఎం స్టాలిన్ పరామర్శించారు.
తమిళనాడు తొక్కిసలాట ఘటన.. 39కి చేరిన మృతులు.. ఘటనపై స్పందించిన దళపతి విజయ్.. ఘటనకు కారణాలివే..
September 28, 2025 / 07:35 AM ISTTVK Vijay rally Stampede : తమిళనాడు తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. మరో 50మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
హరిద్వార్లో విషాదం.. మానస దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి.. పలువురికి గాయాలు
July 27, 2025 / 10:27 AM ISTఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన హరిద్వార్లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
June 29, 2025 / 09:28 AM ISTఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.
బెంగళూరు తొక్కిసలాట ఘటన : 'నా కొడుకు శరీరాన్ని ముక్కలు చేయకండయ్యా..' ఓ మృతుడి తండ్రి ఆవేదన..
June 5, 2025 / 09:49 AM ISTబెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారు.
చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట.. భారీగా పెరిగిన మరణాల సంఖ్య
June 4, 2025 / 06:53 PM ISTచిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది.
ఆలయంలో అపశ్రుతి.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి.. 30మందికిపైగా గాయాలు
May 3, 2025 / 08:44 AM ISTఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 30మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాదం.. కుంభమేళా యాత్రికుల రద్దీతో తొక్కిసలాట.. 18మంది మృతి..
February 16, 2025 / 06:47 AM ISTన్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది..