Home » Stampede
నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లకు చెందిన కుర్వ రాములతో కలిసి గొడుగు చంద్రయ్య(50) సలేశ్వరంలోని లింగమయ్య దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున రాయిపై నుంచి జారిపడుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కకడే మృతి చెందాడు.
దక్షిణ కొరియా తొక్కిసలాట ఘటనను మరవకముందే కాంగో రాజధాని కిన్షాసాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కిన్షాసాలో జరిగిన ఓ మ్యూజిక్ కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి కిన్షాసా స్టేడియంలో ప్ర�
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 149కి పెరిగింది. ఈ ఘటనలో మరో 150 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు, గాయపడ్డ వారిలో 15 మంది విదేశీయులని అధికారులు చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహించే హాలోవీన్ వ�
ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకూ ఎలాంటి ఫుట్బాల్ మ్యాచ్లు నిర్వహించవద్దని ఫుట్బాల్ అసోసియేషన్కు సూచించారు. అయితే ఇండోన�
ఎనిమిది మంది ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఉచితంగా మ్యాచ్ చూడడానికి వచ్చారు. తమకు టికెట్లు దొరకకపోయినప్పటికీ మైదానానికి వచ్చినందుకు ఆ ఎనిమిది మంది హర్షం వ్యక్తం చేశారు. మైదానం వద్ద వారు పోలీసు అధికారులతో మాట్లాడారు. బాధితుల్లో కొందరికి గ�
గ్వాటెమాలాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు.
రాజస్థాన్లోని ఒక దేవాలయంలో సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా 'లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్' పేరుతో బరేలీలో మారథాన్కు పిలుపునిచ్చారు. ఈ మారథాన్ లో తొక్కిసలాట జరగడంతో పలువురు బాలికలు గాయపడ్డారు
మ్యూజిక్ ఫెస్టివల్లో తీవ్ర విషాదం జరిగింది. అమెరికాలోని ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు.
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వందలాది మంది జనం గుమిగూడగా.. జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు.