Home » Students
sonusood scholarship : నటుడు సోనూసూద్ దాతృత్వం నాన్స్టాప్గా కొనసాగుతూనే ఉంది. ఎవరికీ ఏ ఆపద వచ్చినా సరే.. నేనున్నానంటూ అభయహస్తం ఇస్తున్నాడు. వాళ్లూ వీళ్లు వచ్చి కష్టం చెప్పుకోవడం కాదూ.. తానే స్వయంగా ఎదుటివాళ్ల సమస్యల్ని తెలుసుకుని సాయం చేస్తున్నాడు. లె�
కరోనా నేపథ్యంలో స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. దీంతో కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కానీ.,.ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఓ పాఠశాల టీ
Biology group Class 10 : ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన 10వ తరగతి బయోలజీ వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ చిత్రాలతో నిండిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బాగ్ పట్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అసభ్యకరమైన చిత్రాలు ఉండడం గమనించిన పాఠశాల ప్రిన్స్ పాల్ పోలీసులకు సమాచార
తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధం అయ్యింది. రేపటి(సెప్టెంబర్ 1,2020) నుంచే డిజిటల్ బోధన ప్రారంభం కానుంది. క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా వేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు �
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల మన్ కీ బాత్ విని, సరైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జ�
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహస్తున్నారు. కొంతమంది విద్యార్థులు క్లాసుల్లో పాల్గొనడానికి ఏకంగా ప్రతి రోజు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. తుఫాన్ కారణంగా నిలిచిపోయిన ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని బాలుడు కోరడంతో
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ను కుదించింది. 30శాతం సిలబస్ ను తగ్గించింది. గతంలో చెప్పినట్టుగానే ఇంటర్ సిలబస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్నందున విద్యార్థులకు భారం కా�
కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ బంద్ అయ్యాయి. విద్యా సంస్థలను తిరిగి ఎప్పుడు తెరుస్తారో క్లారిటీ లేదు. దీనిపై ప్రభుత్వాలు తర్జనభర్జన ప
కరోనా నేపథ్యంలో అమెరికాలోని ఓ యూనివర్సిటీ కొత్త రూల్ తీసుకొచ్చింది. క్లాసులకు అటెండ్ కావాలంటే ప్రతి స్టూడెంట్ మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఈ మేరకు నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఏ విధం