Home » Students
దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది.
ఏజెన్సీ ప్రాంతాల్లో అంతరపంటగా సాగవుతున్న గంజాయి.. అంతరాష్ట్రాలకు తరలిపోతోంది. గుట్టుగా గుప్పుమంటున్న గంజాయి క్యాంపస్లోకి చొరబడుతోంది. ఇంటర్మీడియట్ ఆ పైస్థాయి విద్యార్థులను మత్తులో ముంచెత్తుతోంది. కొన్ని ఇంజనీరింగ్కాలేజీల్లో జోరుగా
వస్తువు ఉన్నచోటికే కొనుగోలుదారులు రావాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ మార్కెట్లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కరోనా తోడు కావడంతో బయటకు వెళ్లకుండానే చాలా మంది అన్నీ ఆన్ లైన్ లోనే కొనుక్కోవటం పరిపాటిగా మారిపోయింది. ఎలక్ట్రాన�
తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారయ్యాయి. www.bse.telangana.gov.in వెబ్సైట్లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట
కష్ట కాలంలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు భయపెడుతున్నా.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చిన సీఎం జగన్ తాజాగా విద్యార్థులకు అండగా నిలిచారు. సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జగనన్న విద్యాదీవెన పథక�
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఫలితంగా వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా ప్రభావం తీవ్రంగా పడనుంది. ఈ విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. వ�
ఏపీ సీఎం జగన్ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం(ఏప్రిల్ 28,2020) ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రికరించారు. ఇప్పటికే నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ
భారతదేశంలోని ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించేది శారీరక రోగనిరోధక శక్తి కాదు.. మానసికంగా (అధ్యాత్మికం) శక్తి కూడా రక్షిస్తోందని చైనా టాప్ సైంటిస్టు చెప్పారు. ‘భారతదేశంలో మతపరమైన అంశాలకు ఫేస్ మాస్క్లు ధరించకుండా ఒకేచోట చేరినట్టు ఒక వార్త �
సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థులకు పాఠాలు బెబుతారు. కానీ ఓ ఉపాధ్యాయుడు చెట్టుపై నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు.