Home » Students
ప్లాస్మా దాతలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. మంచి భోజనం, ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. �
భారత దేశంలోని అన్ని భాషల పరిరక్షణ లక్ష్యంగా కొత్త విద్యా విధానం రూపొందించారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సలేషన్ అండ్ ఇంటర్ ప్రటేషన్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాలి, పర్సియన్, ప్రాక్రిత్, అన్ని భాషలతో పాటు సంస్కృత భాషను బలోపేతం చేసేందు�
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ బుధవారం(జూలై 29,2020) నూతన
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర
కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేక
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు,ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ మధ్య వివాదం మరింత ముదిరింది. బంజారాహిల్స్ లోని రాంగోపాల్ వర్మ ఆఫీస్ పై పవన్ ఫాన్స్ దాడి చేశారు. ఆఫీసును ఓయూ జేఏసీ విద్యార్థులు ధ్వంసం చేశారు. ప్రవర్ స్టార్ పేరుతో ఇటీవల కొత్త సిన�
కరోనా తెచ్చిన కష్టంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు వర్చువల్ లేదా ఆన్ లైన్ క్లాసులకు అనుగుణంగా పెనుగులాడుతుండగా, చాలామంది డిజిటల్ అలసట యొక్క పతనాలను ఎదుర్కొంటున్నారు. చండీగడ్ కు చెందిన కొందరు విద్యార్థులు.. డిజిటల్ తరగతుల�
రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేర
తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ విద్యా బోధనపై కేంద్రం ఆదేశాలు జారీ చేసినా అది ప్రైవేటు స్కూల్స్ కు పరిమితమయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప�
హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తలుగా (ఎంటర్ప్రెన్యూర్షిప్) ఎదగాలనే ఆలోచన తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడే ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాకుండా ఉద్యోగాలు క�