Students

    చదువే తరగని ఆస్తి, ప్రపంచాన్ని మార్చే శక్తి.. జగనన్న విద్యాకానుక ప్రారంభించిన సీఎం జగన్.. 42లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ది

    October 8, 2020 / 12:57 PM IST

    jagananna vidya kanuka: జగనన్న విద్యాకానుకను ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో గురువారం(అక్టోబర్ 8,2020) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్, చదువే తరగని ఆస్తి అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని నెల్సన్ మండేలా అన్నారని జగన్ గుర్తు చ

    జగనన్న విద్యా కానుక..రూ. 650 కోట్లతో విద్యార్థులకు కిట్లు

    October 8, 2020 / 06:19 AM IST

    Jagananna Vidya Kanuka : మరో ప్రతిష్టాత్మక పథకానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో పథకాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యాకానుకను ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా.. 42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి క

    అక్టోబర్ 08న ‘జగనన్న విద్యా కానుక’

    October 7, 2020 / 06:00 AM IST

    Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని 2020, అక్టోబర్ 08వ తేదీ

    తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, తొలి 10 ర్యాంకులు అబ్బాయిలవే

    October 6, 2020 / 04:43 PM IST

    telangana eamcet results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. య

    టి.ఎంసెట్ 2020 ఫలితాలు..విద్యార్థుల్లో ఉత్కంఠ

    October 5, 2020 / 08:08 PM IST

    telangana-eamcet-2020-results : తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలు కొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. దీంతో పరీ రాసిన విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం ఫలితాలను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను మ�

    అక్టోబర్ 5 కాదు నవంబర్ 2.. ఏపీలో స్కూల్స్ ప్రారంభ తేదీ మరోసారి వాయిదా

    September 29, 2020 / 05:22 PM IST

    ap government schools opening date: ఏపీలో స్కూల్స్‌ను ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల నవంబర్ 2న స్కూళ్లు ప్రార�

    JEE Advanced 2020‌ పరీక్ష..విద్యార్థులకు సూచనలు

    September 27, 2020 / 07:21 AM IST

    JEE Advanced exam : కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పరీక్షలు ఒక్కొక్కటిగా నిర్వహస్తున్నారు అధికారులు. 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరుగనుంది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐట�

    స్కూల్ కు వెళ్లకుండానే…పది పరీక్షలు రాయొచ్చు

    September 23, 2020 / 07:35 AM IST

    ssc board telangana : పదో తరగతి పరీక్షలు రాయాలంటే..ఏదైనా స్కూల్ లో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఫీజులు కట్టలేని వాళ్లు చదువు మానేయకుండా..పదో తరతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి (2020 – 21) ఇలాంటి వెసులుబాటు ఇవ్వ

    అన్‌లాక్ 4.0 : 10 రాష్ట్రాల్లో తెరుచుకున్న పాఠశాలలు.. పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు 100మందికి అనుమతి

    September 21, 2020 / 09:22 AM IST

    కరోనా సంక్షోభం కారణంగా ఆరు నెలలు నుంచి ఆగిపోయిన పాఠశాలలు అన్‌లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా ఈ రోజు(21 సెప్టెంబర్ 2020) నుంచి పది రాష్ట్రాల్లో ప్రారంభం అవుతున్నాయి. అంతేకాదు ఈరోజు నుంచి 100 మందికి మాస్క్‌లు ధరించి సాంస్కృతిక, వినోద, మత, రాజకీయ మరియు సామాజ�

    NEET Exam All The Best : లక్షా 17 వేల మంది తెలుగు విద్యార్థులు దరఖాస్తు

    September 13, 2020 / 06:55 AM IST

    NEET 2020 Exam : వైద్య విద్య ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్‌ పరీక్ష జరుగనుంది. ఇందుకోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్షా 17 వేల మంది విద్యార్థులు ఇప్పటికే ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసున్నారు. దీంతో

10TV Telugu News