Home » symptoms
దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో...ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. ఎన్నో దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. భారతదేశంలో కూడా వైరస్ వ్యాపిస్తుండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది.
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.
నటి శ్రియా శరణ్ భర్త ఆండ్రూకి కరోనా లక్షణాలుండడంతో సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నాడు..
హైదరాబాద్లో ఓ వృద్దుడి మరణం కలకలం రేపుతోంది. అటు వైద్యులు, ఇటు పోలీసుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది.
మహారాష్ట్రలో మొదట నెగటివ్ ఫలితం వచ్చి తర్వాత పాజిటివ్గా తేలిన కేసు కలిగించిన సంచలనం మరవకముందే కేరళలో మరో కేసు కలకలం రేగింది. కరోనా లక్షణాలు లేకుండానే ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
సార్ మేము ఆ వ్యాపారి దగ్గర చికెన్ తీసుకున్నాం..మాకు ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయోమో చెక్ చేయండి అంటున్నారు గాజువాకలోని ఓ కాలనీ వాసులు. ఎందుకంటే చికెన్ అమ్మిన వ్యక్తికి కరోనా లక్షణాలు రావడమే కారణం. ఏపీలో కరోనా భయపెడుతోంది. రోజు రోజుకు కేసులు ఎ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన తగ్లిబీ జమాత్ నిర్వహించిన మతపరమైన సమావేశానికి హాజరైన వారిలో దాదాపు 448మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని మంగళవారం(మార్చి-31,2020) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మార్చి-1నుంచి 15వరకు నిజాముద్దీన్ లోని మ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఫీవర్ నెలకొంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమౌతుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. మొదటలో ఈ సంఖ్య తక్కువగా ఉండేది. కానీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడం, కాంటాక్ట్ కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తగిన �