Home » symptoms
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త కొత్త కథనాలు వెలవడుతున్నాయి. సోషల్ మీడియా దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరొక అంశం తెరమీదకు వచ్చింది. ఈ వైరస్ బారిన పడి..స్వల్పస్థా�
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆర్మీ ఉద్యోగికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
ఏపీలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తాజాగా ప్రకాశం జిల్లాల్లోని ఒంగోలులో ఓ యువకుడికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఏపీలో రెండో కరో
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకి కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. అన్ని ఎయిర్పోర్టుల్లో, రైళ్లలోనూ థర్మల్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయ�
కరోనా(COVID-19)పై ప్రపంచదేశాలన్నీ బిగ్ ఫైట్ చేస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నాయి. అయితే ఇందులో భాగంగా శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా �
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. నగరంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలనూ వణికిస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.
ఖమ్మం జిల్లాలో కరోనా టెన్షన్ నెలకొంది. ఓ మెడిసిన్ విద్యార్థిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
హైదరాబాద్ ను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి.
విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం రేపింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ కుటుంబంలో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.