Home » T20 World Cup 2022
టీమిండియా అభిమానులకు శుభవార్త. ప్రాక్టీసు సెషన్ లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్ళీ నెట్స్ లో ప్రాక్టీసు చేస్తూ కనపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఎల్లుండి ఇంగ్ల�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈ నెల 10న అడిలైడ్ ఓవల్ మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఓవల్ కు భారత జట్టు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖా�
గ్రూప్-ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఏడేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా నవంబరు 10న తలపడనుంది. అలాగే, గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో పాకిస్థాన్ నవంబరు
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచులో జింబాబ్వేపై టీమిండియా 71 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం �
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వేకు టీమిండియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి 3 సిక్సులు, 4 ఫ
ఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా కొంత కాలంగా ఓ మహిళ-దనుష్క గుణతిలకా చాటింగ్ చేసుకున్నారని పోలీసులు వివరించారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడానికి వచ్చిన దనుష్కా గుణతిలకా నవంబరు 2న సాయంత్రం సమయంలో ఆ మహిళను రోజ్ రోజ్ బేలోని ఓ చోట కలిశాడని తెలిపారు.
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కాసేపట్లో భారత్-జింబాబ్వే మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆడుతున్న 50వ టీ20 మ్యాచ్ ఇది. �
టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీఫైనల్స్ కు చేరింది. తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచులో సౌతాఫ్రికా ఓడిపోయింది. దీంతో గ్రూప్-బీలో భారత్ 6 పాయింటతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచులో దక్షిణాగెలిస్తే ఆ జట్టు ఖాతాలో 7 పాయింట్లు
టీ20 వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా ఆ జట్టు సెమీ ఫైనల్ చేరింది. రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంతో ఆస్ట్రేలియా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగిం
నవంబరు 9 నుంచి సెమీ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. రేపటి మ్యాచులో జింబాబ్వేపై టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ కు వెళ్తుంది. జింబాబ్వే చిన్న జట్టే కాబట్టి భారత్ తప్పకుండా గెలుస్తుందనే భావించవచ్చు. అయితే, రేపటి మ్యాచు జరగకుండా వాన అడ్డుపడితే పరిస�