Home » T20 World Cup 2022
టీమిండియా ముందు పాకిస్థాన్ 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మ�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టీ20 వరల్డ్కప్ లో ఇటు భారత్, అటు �
న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమ�
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరేలా పట్టిన క్యాచ్ అదరహో అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజి
‘‘పాకిస్థాన్ బౌలింగ్ ఎంత పటిష్ఠంగా ఉందో మాకు తెలుసు. టీమిండియాలో అనుభవం ఉన్న బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇటువంటి రెండు జట్లు తలపడుతున్నాయి. పాక్ బౌలింగ్ మాకు ఓ సవాలు అని మాకు తెలుసు. మా బ్యాట్స్మెన్ సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డి�
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అసలుసిసలైన సమరం రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 16న ప్రపంచ కప్ మ్యాచ్లు ప్రారంభంకాగా.. క్వాలిఫయిర్ రౌండ్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. ఈ ఎనిమిది జట్లలో నాలుగు జట్లు సూపర్-12క
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ఇప్పటికే ఆ దేశానికి వెళ్లింది. పలు వార్మప్ మ్యాచులు కూడా ఆడింది. ఇవాళ భారత ఆటగాళ్లు మెల్బోర్న్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్
సెమీ ఫైనల్స్ కు భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వెళ్లే అవకాశం ఉందని సచిన్ చెప్పారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల పరిస్థితి అంతగా బాగోలేదని అన్నారు. భారత్ కు టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు త
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం వల్ల జట్టు సభ్యులు ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొని ఆడగలరని భారత ఆటగాడు రిషబ్ పంత్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వ�
ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీ వేసిన బంతి అఫ్గాన్ బ్యాట్స్ మన్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎడమ పాదానికి తగలడంతో నొప్పితో వ