Home » T20 World Cup
టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన టీ20 మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత వరుస విజయాలకు ఈ మ్యాచ్ బ్రేక్ వేసింది.
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఎట్టకేలకు పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఈ టోర్నీ తొలి విజయం నమోదు చేసింది.
151 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే ఆటగాళ్లు చివరి వరకు పోరాడారు. సిన్ విలియమ్స్ 64 పరుగులతో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించక పోవటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి జింబాబ్వే జట్టు 147
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో అదరగొడుతున్న టీమిండియా బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మరో 28 పరుగులు చేస్తే ఓ రికార్డును బద్దలు కొడతాడు. ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్లన్నింటిలో కలిపి శ్రీలంక మాజీ సారథి జయవర్ధనే 1,016 �
ఓ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ... ‘‘కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతడు గొప్ప ఆటగాడు. అలాంటి ఆటగాళ్లు ఒత్తిడిలోనూ రాణిస్తారు. ఒత్తిడి వారిలోని ఉత్తమ ఆటగాడిని బయటకు తీసుకువస్తుంది’’ అని తెలిపారు. పాక్-భారత్ మధ్య జరిగ�
పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే సంచలన విజయం సాధించడంతో పాక్ అభిమానులతో పాటు ఆటగాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ జింబాబ్వేపై పరాజయాన్ని తట్టుకోలేకపోయాడు. తనలోని ఆవేదనను అదుపుచేసుకోలేక పోయాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. ఈ రేసులో టీమిండియా బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా చేరాడని తెలిపింది. 176 పరుగులతో కె.మెండిస్ (శ్రీలంక) అగ్రస్థానంలో ఉండగా, మా�
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు