Home » TDP MLC
అమరావతిపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతున్న క్రమంలోనే ప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిపై బిల్లు విషయంలో టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్�
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…మీడియాతో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనపై మాట్లాడుతున్న ఆయన..ఒక్కసారిగా మాట్లాడలేదు. ఏమైందోనని అందరూ అనుకుంటున్నారు..ఒక్క ఐదు నిమిషాలు అం
టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. తనకు బోడే ప్రసాద్ డబ్బులిచ్చారంటూ వంశీ చేసిన ఆరోపణలను ఖండించకపోవడంతో వైవీబీ అలిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉయ్యూరులోని యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ఇంటిక
ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు నారా లోకేష్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులు దాసరి సుంకన్న,గొర్ల నాగరాజు కుటుంబాలను పరామర్శిం�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరాముడి పాలన చేస్తున్న సీఎం బాబుపై విమర్శలు చేయడం కరెక్టు కాదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. జీవిఎల్ మైక్లలో, విజయసాయి ట్విట్టర్లలో విమర్శలు చేస్తున్నారని..జీవీఎల్పై చెప్పులు విసిరినట్టు, విజయసాయిక�
ఏపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి టీడీపీ రాబోతోందని..సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని.. ప్రజలను బెదిరించే వారిని పోలీసు వ్యవస్థ తాట తీస్తుందని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 40 రోజులు వ�
ఏపీ రాష్ట్రంలో మరోసారి TDP అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జోస్యం చెప్పారు.
ఈవీఎంలు మొరాయించడంలో వైసీపీ కుట్ర ఉందంటూ ధర్నా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గంచడం కోసమే వైసీపీ ఇలాం�
కేసిఆర్తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన జగన్ను ప్రజలు ఛీ కొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్న జగన్ దగ్గర నుంచి నామినేషన్ వేసిన అభ్యర్ధు�
విజయవాడ : ఏపీ రాజకీయాల్లో సర్వేల టెన్షన్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీలు చేస్తున్న సర్వేలు.. ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పలు చోట్ల ఈ సర్వేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతల త�