-
Home » Tejas Express
Tejas Express
MLA Spotted In Undergarments : రైలు బోగీలో అర్ధనగ్నంగా తిరిగిన ఎమ్మెల్యే
బీహార్ లోని భాగల్పూర్ ఎమ్మెల్యే, జేడీయూ నాయకుడు గోపాల్ మండల్ గురువారం తేజాస్ రైలు, సెకండ్ ఏసీ కోచ్లో అండర్ వేర్, బనీయన్తో అర్ధనగ్నంగా తిరుగుతూ పలువురికి ఇబ్బంది కలిగించాడు.
రైలు ఆలస్యమైతే.. మీ డబ్బులు మీకే
రైలు ఆలస్యమైతే.. మీ డబ్బులు మీకే
Tejas Express: ఆలస్యంగా నడిచిన రైలు.. ఐఆర్సీటీసీ 4.5 లక్షల పరిహారం!
ఇండియాలో రైలు ఆలస్యంగా రావడం చాలా సాధారణ విషయమని తెలిసిందే. అయితే.. ఇలా రైలు ఆలస్యమైనా ప్రతిసారి అందులోని ప్రయాణికులకు పరిహారం అందిస్తే..
IRCTC Offer for women : మహిళలకు IRCTC క్యాష్ బ్యాక్ ఆఫర్..
ఆగస్టు 22న రక్షాబంధన్ పండుగ. ఈ సందర్భంగా భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రక్ష బంధన్ను వేడుక సందర్భంగా మహిళా ప్రయాణికులకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.
తేజస్ ఎక్స్ప్రెస్ సేవలు నిలిపివేత
IRCTC Halts Tejas Express తేజస్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది రైల్వే శాఖ. కరోనా నేపథ్యంలో లఖ్నవూ-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్య నడిచే తేజస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ పర్యవేక్షణలో
ఆ రైళ్లో 5వేల స్టీల్ ట్యాప్స్, 2వేల అద్దాలు, 3వేల టాయిలెట్ ఫ్లష్ల దొంగతనం!
సుదూర రైళ్లను అప్ గ్రేడ్ చేయడంలో భాగంగా భారత రైల్వే ఉత్కృష్ట ట్రైన్ కోచ్లను ప్రవేశపెట్టింది. రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేకించి రైళ్లలో, రైల్వే స్టేషన్లలో మెరుగైనా సౌకర్యాలను అందించేందుకు ఈ ఉత్కృష్ట రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
గంటన్నర ఆలస్యంగా వచ్చిన రైలు: ప్రయాణికులకు IRCTC నష్టపరిహారం
దేశంలోనే రెండవ ప్రైవేట్ తేజాస్ రైలును భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) అహ్మదాబాద్-ముంబైల మధ్య నడుపుతోంది. తేజాస్ రైలు బుధవారం(జనవరి 22,2020) న గంటకు పైగా ఆలస్యం కావటంతో ప్రయాణికులకు రూ. 63 వేల నష్టపరిహారం చెల్లించినట్లు భారత రైల్�
ఎన్నో ప్రత్యేకతలు…అహ్మదాబాద్-ముంబై తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం
అహ్మదాబాద్-ముంబైల మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును ఇవాళ(జనవరి-17,2020)కేంద్రమంత్రి పియూష్ గోయల్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు
దేశంలో మొదటి సారి : రైలు ఆలస్యానికి పరిహారం
ఇచ్చిన మాట ప్రకారం IRCTC రైలు ఆలస్యం అయినందుకు ప్రయాణికులకు నష్ట పరిహారం చెల్లిస్తోంది. దేశంలో ప్రారంభమైన తొలి ప్రయివేటు రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభమైనప్పడు… ఒక వేళ ఏదైనా కారణంతో రైలు ఆలస్యం అయితే అందుకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్సీటీ�
ఇదే ఫస్ట్ : రైలు ఆలస్యమైతే.. ఇక డబ్బులు వాపస్!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు ఎక్కాల్సిన రైలు ఆలస్యమైందా?