-
Home » telangana cabinet expansion
telangana cabinet expansion
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్: మంత్రివర్గ ప్రక్షాళన.. తెర వెనుక ఏం జరుగుతోంది?
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మంత్రివర్గంలో కీలక మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండటం, ఆశావహుల సంఖ్య ఎక్కువ కావడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణ మరింత ఆసక్తికరంగా మారింది. కొత్త సంవత్
మరోసారి హాట్ టాపిక్గా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మిగిలిన మూడు బెర్తులు కూడా భర్తీ చేస్తారని టాక్
ఇక మరో బెర్త్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్గా మారింది. ఇద్దరు మాల, ఇద్దరు మాదిగలకు ఆల్రెడీ క్యాబినెట్లో అవకాశం దక్కడంతో ఎస్సీలకు అవకాశం లేదంటున్నారు.
ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి.. సడెన్ గా మంత్రి ఉత్తమ్ కు హైకమాండ్ పిలుపు.. అసలేం జరుగుతోంది..
ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగ్గా ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై హస్తినలో సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నారు.
నా నియోజకవర్గానికి నేనే బాస్, అన్యాయం జరిగితే సహించను- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
వేరే నియోజకవర్గం నేతలు వచ్చి పని చేస్తా అంటే ఉరుకోను. నాకు న్యాయం చేస్తుందని అధిష్టానంపై నమ్మకం ఉంది.
నూతన మంత్రులకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేది వీరే..
మంత్రివర్గంలో కొత్తగా చేరే ముగ్గురు పేర్లు ఖరారు కావటంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.20 గంటల మధ్య వీరి ప్రమాణ స్వీకారం జరగనుంది.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే ఆ ముగ్గురు వీళ్లే..
బీసీ కోటాలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది.
Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సర్వం సిద్ధం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కొచ్చు.
మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల పనితీరుపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
క్యాబినెట్లో బెర్త్ ఎవరికి? ఎర్త్ ఎవరికి? ఆ నలుగురు మంత్రులకు పీఏసీలో చోటు ఎందుకు దక్కలేదు..
రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలను పార్టీ కమిటీల్లోకి తీసుకోవడం ఏంటన్నది కాంగ్రెస్ నేతలకే అర్థం కావటం లేదట.